
67 మండలాలు, 849 గ్రామాలతో హెచ్ఎండిఏను ఆరేళ్ల క్రితం రాష్ట్రప్రభుత్వం చట్టబద్ధంగా ఏర్పాటు చేసింది. తాజాగా మాదాపూర్, గచ్చిబౌలీ, శంషాబాద్ వద్ద రెండు కోట్ల రూపాయల పెట్టుబడితో కేంద్రం ఐటి పెట్టుబడుల ప్రాంతాన్ని ప్రకటించిన విషయమే.
వచ్చే 10 సంవత్సరాల్లో రాజధాని అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని నగరానికి అన్ని వైపులా శాటిలైట్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే గత ఏడాది హెచ్ఎండిఏ రూపొందించిన బృహత్ప్రణాళికలో 46 అర్బన్ నోడల్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. తాజాగా మరో 13 అర్బన్ నోడల్ సెంటర్లను ఏర్పాటు చేయాలని హెచ్ఎండిఏ ప్రతిపాదించింది.
ఈ నోడల్ సెంటర్లను ఏర్పాటు చేయాలంటే అన్ని మౌలిక సదుపాయాలను కల్పించాల్సి ఉంటుంది. రోడ్డు, రవాణా సదుపాయాలు, ఇండ్ల నిర్మాణానికి అనుమతులు శరవేగంగా మంజూరు చేయాల్సి ఉంటుంది. బెంగళూరు, విజయవాడ, గుంటూరు, నాగపూర్ తదితర రహదారుల్లో నోడ్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు హెచ్ఎండిఏ అధ్యయనాలను చేపట్టింది.
More From GoodReturns

విజయవాడ - హైదరాబాద్ హైవే అప్డేట్.. పనులు ఎక్కడి దాకా వచ్చాయంటే..

Hyderabad: సిటీలో అతిపెద్ద డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. ఇక ఆ రూట్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

హైదరాబాద్లో పెట్రోల్, డీజిల్ కొరత.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్..

Hyderabad: హైదరాబాద్లో పెట్రోల్ కష్టాలు.. బంకుల దగ్గర భారీ క్యూలు.. అసలు కారణం ఇదే!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications