
ఉల్లిపాయల ధరలు పెరిగితే రైతులకు మంచిదేగా అంటూ వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ ఇటీవల విమర్శలు ఎదుర్కొన్నారు. అది మరువక ముందే ఇప్పుడు కపిల్ సిబాల్ ధరల పెరుగుదల ప్రభుత్వానికి సంబంధం లేదన్నట్లుగా మాట్లాడారు.
కాగా, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఉల్లి సరఫరా మెరుగ్గా ఉన్నందున కిలో 70 రూపాయలకు చేరిన ఉల్లిపాయల ధరలు వచ్చే నెల మొదటి వారంలో తగ్గవచ్చునని కేంద్ర ఆహార శాఖ మంత్రి కెవి థామస్ మంగళవారం తెలిపారు. ఉల్లిపాయలు ఉత్పత్తి చేస్తున్న మహారాష్ట్ర తదితర రాష్ట్రాలలో నిల్వ చేసేవారిపై దృష్టి కేంద్రీకరించాల్సిందిగా కేంద్రం కోరిందని ఆయన చెప్పారు.
దక్షిణాది రాష్ట్రాలలో వర్షాలు కురవడం ఆలస్యం కావడంతో పంట చేతికి రావడానికి జాప్యమైందని, ఈ నెలాఖరులో లేదా వచ్చే నెల మొదటి వారంలో ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు నుంచి ఉల్లిపాయలు మార్కెట్లోకి వస్తాయి కనుక ధరలు తగ్గుతాయని వెల్లడించారు.
ఉల్లిపాయల ఎగుమతులపై ప్రభుత్వం కనీస మద్దతు ధర (ఎంఇపి) టన్నుకు 650 డాలర్లు నిర్దారించడంతో ఎగుమతులు తగ్గాయని, దిగుమతులను అనుమతించినా ఇంతవరకు ఉల్లిపాయలు దేశంలోకి రాలేదని మంత్రి చెప్పారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications