నగదు నిల్వలను వాడండి.. లేదంటే వాడే వారికి ఇవ్వండి: చిదంబరం

ప్రభుత్వ రంగ సంస్దలైన ఎన్టీపీసీ, ఆయిల్ ఇండియా, ఇండియన్ ఆయిల్, ఎన్పీసీఐఎల్ వంటి పీఎస్యూల దగ్గర పెద్ద మొత్తంలో నిధులు ఉన్నాయి. పెట్టుబడులకు, వృద్ధికి ఊతమిచ్చే విధంగా ఇటువంటి సంస్థల మిగులు నిధులను ఏ విధంగా ఉపయోగించవచ్చన్న అంశంపై తగు మార్గదర్శకాలు రూపొందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకోసం ఆర్థిక వ్యవహారాల విభాగం అదనపు కార్యదర్శి శక్తికంఠ దాస్ సారథ్యంలో ప్రభుత్వం ఒక కమిటీ ఏర్పాటు చేసింది. ఇటీవలే ఈ కమిటీ ముసాయిదా నివేదికని ఆర్థిక శాఖకు సమర్పించింది. మ్యూచువల్ ఫండ్స్, టర్మ్ డిపాజిట్లు, ట్రెజరీ బిల్స్, ప్రభుత్వ బాండ్లు వంటి వాటిలో ఇన్వెస్ట్ చేయొచ్చని ఇందులో సూచించింది.
వన్ఇండియా మనీ తెలుగు
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications