
టెలికం కమీషన్ తీసుకున్న ఈ నిర్ణయానికి కెబినెట్ ఆమోద ముద్ర పడితే తక్షణమే ఇది అమల్లోకి వస్తుందని సీనియర్ ప్రభుత్వం అధికారి ఒకరు తెలిపారు. ఈ విషయంపై పూర్తి వివరాలతో కూడిన నివేదికను టెలికం శాఖ ఎఫ్ఐపీబీకి పంపిస్తుందని తెలిపారు. తర్వాత ఈ నివేదికపై టెలికం కమిషన్ అభిప్రాయాలను ఎఫ్ఐపీబీ సేకరిస్తుందని చెప్పారు. తదుపరి కేబినెట్ ముందుకు నివేదిక వెళుతుందని సీనియర్ అధికారి వెల్లడించారు.
ఇది ఇలా ఉంటే ఆర్దిక మంత్రి పి.చిదంబరంను వొడాఫోన్ ఇండియా ఛైర్మన్ అనల్ జిత్ జింగ్ కలిశారు. పన్ను వివాదాన్ని త్వరగా పరిష్కరించాలని కోరారు. పన్ను వివాద పరిష్కారానికి ప్రత్యామ్నాయ మార్గాన్ని అనుసరించేందుకు ప్రభుత్వం సుముఖత చూపడంతో చిదంబరంతో సింగ్ భేటీ అయ్యారు. హాచ్ సన్ ఎస్సార్లో హచ్ వాటా కొనుగోలుకు సంబంధించి రూ. 8400 కోట్ల పన్ను చెల్లించాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తుండగా.. రూ. 3900 కోట్లు చెల్లించడానికి వొడాఫోన్ ఇండియా ముందుకు వచ్చిందని సమాచారం.
వన్ఇండియా మనీ తెలుగు
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications