
బంగారు అమ్మకాలను నిలిపివేయడంసహా, బంగారం తనఖాగా ఫైనాన్షింగ్ను సైతం సంస్థ సస్పెండ్ చేయనున్నామని అన్నారు. రిలయన్స్ గోల్డ్ సేవింగ్స్ ఫండ్లో కొత్త చందాదారులను చేర్పించడాన్ని కూడా నిలిపివేయాలని రిలయన్స్ క్యాపిటల్ అసెట్ మేనేజ్మెంట్ నిర్ణయించింది. అయితే ప్రస్తుత ఎస్ఐపీ ఇన్వెస్టర్లపై ఈ నిర్ణయం ప్రభావం ఉండదని పేర్కొంది. ప్రస్తుతం ఈ ఫండ్ రూ.2,200 కోట్ల ఆస్తులను నిర్వహిస్తోంది. పసిడిపై ప్రభుత్వం, ఆర్బీఐ విధాన లక్ష్యాలకు మద్దతుగా ఈ నిర్ణయం తీసుకుంది.
ఇది ఇలా ఉంటే జ్యువెలరీ ఎగుమతులను పెంచే యోచనతో ప్రభుత్వం బంగారు ఆభరణాలపై డ్యూటీ డ్రాబ్యాక్ రేటును రూ. 73మేర పెంచింది. ప్రతిగ్రాము ఆభరణాలపై ప్రస్తుతం అమలవుతున్న రేటు రూ. 100.70 నుంచి రూ. 173.7కు పెరిగింది. డ్యూటీ డ్రాబ్యాక్ అంటే ఎగుమతి చేయగల వస్తువులకు సంబంధించి దిగుమతి చేసుకునే ముడిసరుకులపై విధించే పన్నుకు సంబంధించిన రిఫండ్. ఈ ట్యాక్స్ రిఫండ్ పెంపును కేంద్ర ఎక్సైజ్, కస్టమ్స్ బోర్డు(సీబీఈసీ) శుక్రవారం తన ప్రకటనలో పేర్కొంది.
వన్ఇండియా మనీ తెలుగు
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో ఎంతకు చేరిందంటే.. మార్చి 25, బుధవారం ధరలు ఇవే..

10 వేల డాలర్లకు బంగారం ధర.. షాకింగ్ అంచనాలను విడుదల చేసిన యార్డెని రీసెర్చ్..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications