
(Income-Tax department to put salary slips of top India Inc executives under TDS scanner)
ఏ సంస్దలైతే అర్బీఐ నుండి అనుమతులు పొందుతాయో.. అనుమతులు పొందిన తేదీ నుండి 18 నెలల్లోగా ప్రమోటర్లు/ప్రమోటరు గ్రూపు నాన్ ఆపరేటివ్ ఫైనాన్షియల్ హోల్డింగ్ కంపెనీ (ఎన్వోఎఫ్హెచ్సీ)ని ఏర్పాటు చేయాలి. ఇది మాత్రమే కాదు ఈ 18 నెలల్లోనే బ్యాంకును, శాఖలను ఏర్పాటు చేసి బ్యాంకింగ్ కార్యకలాపాలను ప్రారంభించాలి. దరఖాస్తు చేసుకునేందుకు అర్హత కలిగిన సంస్దల్లో కనీసం 51 శాతం పబ్లిక్ షేర్ హోల్డింగ్ ఉండాలి. అలా లేని పక్షంలో నియమ నిబంధనలతో కూడిన ప్రణాళికను దరఖాస్తుతో పాటు సమర్పించాలి. నాన్ ఆపరేటివ్ ఫైనాన్షియల్ హోల్డింగ్ కంపెనీ ఎలా ఉండాలి.. దాని తీరు తెన్నులు ఏంటనేవి మార్కెట్ రెగ్యులేటరీ సంస్ద సెబీ, ఐఆర్డీఎ సంస్దలు ఓ నిర్ణయం తీసుకుంటాయి.
కొత్త బ్యాంకింగ్ లైసెన్సులపై ఫిబ్రవరి 22న ఆర్బీఐ మార్గదర్శకాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. కంపెనీలు దరఖాస్తు చేసుకునేందుకు జూలై 1 ఆఖరు తేదీ. ఆర్బీఐ విడుదల చేసిన మార్గదర్శకాలపై 39 సంస్థలు 443 సందేహాలు వ్యక్తం చేశాయి. ఈ సందేహాలను నివృత్తి చేస్తూ ఆర్బీఐ నిన్న నోటిఫికేషన్ను జారీ చేసింది. ఆర్బీఐ సందేహాలను నివృత్తిపై ఎర్న్స్ట్ అండ్ యంగ్ ఇండియా పార్ట్నర్ అశ్విన్ పరేఖ్ మాట్లాడుతూ కొత్త లైసెన్సుల ప్రక్రియపై మరింత స్పష్టత వచ్చిందని అన్నారు. దీంతో లైసెన్సు దక్కించుకోవడం మరింత కఠినతరం కావచ్చునని అన్నారు. ఈ సందేహాలను బట్టి చూస్తుంటే ఎన్బీఎఫ్సీల కన్నా కార్పొరేట్లకే లెసైన్సులు దక్కే అవకాశాలు ఎక్కువున్నాయని పరేఖ్ తెలిపారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications