
2008లో ఉన్న ధరతో పోల్చితే ఈ భవనం విలువ ఇప్పుడు 110 మిలియన్ పౌండ్లకు పడిపోవడంతో... లక్ష్మీనివాస్ మిట్టల్ ఈ ఖరైదన భవనాన్ని అమ్మేయాలనుకుంటున్నట్లు సండే టైమ్స్ ఓ వార్తా కథనంగా ప్రచురించింది. ఇక ఈ భవనం గురించి వివరాల్లోకి వెళితే... 12 బెడ్ రూమ్స్ ఉన్న ఈ రాజ భవనాన్ని మిట్టల్ తన కొడుకు ఆదిత్య కోసం ఇజ్రాయెల్-అమెరికన్ ఫైనాన్షియర్ నోవామ్ గాట్స్మెన్ వద్ద కొనుగోలు చేశారు. 14,736 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఈ భవనంలోని తొలి అంతస్తులో మిట్టల్ డ్రెస్సింగ్ రూమ్తో కూడిన మాస్టర్ బెడ్రూమ్ క్వార్టర్స్ ఉన్నాయి. ఇదిలావుంటే ఈ భవనం అమ్మకం నేపథ్యంలో మరో కొత్త భవనంలోకి వెళ్లేదేమీ లేదని మిట్టల్ కొడుకు, ఆర్సెలార్ మిట్టల్కు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గానూ ఉన్న ఆదిత్య మిట్టల్, కుటుంబ సభ్యులు తెలిపారు.
గత ఏడాది వ్యాపారం సరిగా లేనందువల్ల లక్ష్మీ నివాస్ మిట్టల్ సంపద 2.7 బిలియన్ పౌండ్లకు పడిపోయింది. మరోవైపు ప్రస్తుతం ఉంటున్న ఇంటికి 57 మిలియన్ పౌండ్లు చెల్లించి సొంతం చేసుకున్న మిట్టల్..తన కూతురు వనిషా కోసం లండన్లోని ఫిలిప్పైన్ ఎంబసీని 70 మిలియన్ పౌండ్లకు కొనుగోలు చేయడం గమనార్హం.
వన్ఇండియా మనీ తెలుగు
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications