
విజయ్ మాల్య గురువారం రాత్రి ఎయిర్లైన్ పైలట్స్, ఇంజనీర్ల నలుగురు ప్రతినిధి బృందాన్ని కలిసి డియాగో వ్యవహారం ద్వారా తమ సంస్థకు 11వేల కోట్ల రూపాయలు అందుతాయని కనుక గత జూన్ నుంచి జనవరి వరకు ఇవ్వాల్సిన జీతాలు చెల్లిస్తామని మాల్య తెలిపినట్లు వారు వెల్లడించారు. విజయ్ మాల్యాకు చెందిన యుబీ గ్రూప్ తమ అనుబంధ సంస్థ అయిన యునైటెడ్ స్పిరిట్స్లో 53.4 శాతం వాటాను గత నవంబర్లో అమెరికాకు చెందిన డియాగో సంస్థకు 11,166.5 కోట్లకు విక్రయించారు.
త్వరలో ఎయిర్లైన్స్ కార్యకలాపాలు కూడా పునరుద్ధరిస్తామని, ఈమేరకు తయారు చేసిన ప్రణాళికను డిజిసిఎ చీఫ్ అరుణ్ మిశ్రాను వ్యక్తిగతంగా కలిసి అందచేస్తానని ఆయన చెప్పినట్లు ఉద్యోగులు వెల్లడించారు. ఇది ఇలా ఉంటే కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడానికి ఆర్దికంగా లాభదాయకమైన పునరుద్దరణ ప్రణాళికను కింగ్ఫిషర్ ఇంత వరకూ సమర్పించలేదని గురవారం విమానయాన శాఖ మంత్రి అజిత్ సింగ్ పేర్కొన్నారు.
వన్ఇండియా తెలుగు మనీ
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications