విదేశాల్లో 8, భారత్లో 1200 కొత్త శాఖలు: ఎస్బీఐ

దక్షణ కొరియాలో ఇప్పుడున్న కార్యాలయ స్థాయి పెంచి పూర్తి స్థాయి కార్యాలయంగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. ఇక మన దేశంలో ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్రల్లో ఒక్కో రాష్ర్టంలో వంద శాఖలను ఏర్పాటు చేయనుంది. అక్టోబర్-డిసెంబర్ మాసాలలో బ్యాంక్ లాభం 4 శాతం పెరిగి 3,396 కోట్ల రూపాయలు సాధించింది.
గత ఏడాది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొత్తం లాభం 29 ఈ మాసాలలో 29,787 కోట్ల రూపాయలుండగా, ఈ ఏడాది 33,992 కోట్ల రూపాయలను సాధించింది.
వన్ఇండియా తెలుగు మనీ
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications