
ఈ పథకం వివరాలను తీసుకుంటే అన్ని చార్జీలూ కలిపి టికెట్ రేటుని నిర్ణయించామని అన్నారు. ఈ ఆఫర్ ప్రకారం హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీకి 60 రోజుల ముందు బుక్ చేసుకుంటే (మే లో ప్రయాణానికి) టికెట్ ధర సుమారు రూ. 4,376గా ఉండనుంది. తక్షణ ప్రయాణాలకి ప్రస్తుతం ఈ రేటు దాదాపు రూ. 8,900 పైచిలుకు ఉంది. రైలు ప్రయాణాలకు సంబంధించి రాజధాని ఎక్స్ప్రెస్లో ఫస్ట్ క్లాస్ టికెట్ ధర రూ. 4,293గా ఉంది. ఈ టికెట్లను ట్రావెల్ ఎజెంట్లు, ఆన్లైన్ ట్రావెల్ ఎజెంట్లు, ఎయిర్ ఇండియా వెబ్సైట్ మరియు బుకింగ్ కార్యాలయాల నుంచి కొనుగోలు చేయవచ్చని ఆయన తెలిపారు. గత నెలలో స్పైస్జెట్ జనవరిలో అత్యంత తక్కువగా రూ. 2,013కే టికెట్లు ప్రకటించడంతో జెట్ ఎయిర్వేస్, ఇండిగో, గో ఎయిర్ వంటి కంపెనీలు రేట్లు తగ్గించిన విషయం తెలిసిందే.
60 రోజుల అడ్వాన్స్ ఆఫర్ ఛార్జీలు:
న్యూఢిల్లీ - హైదరాబాద్ చార్జీ రూ. రూ. 4,376
న్యూఢిల్లీ - ముంబై చార్జీ రూ. 3,981
న్యూఢిల్లీ - చెన్నై చార్జీ రూ. 3,769
న్యూఢిల్లీ - లక్నో చార్జీ రూ. 2,566
ముంబై - కోల్కతా చార్జీ రూ. 4,819
ముంబై - బెంగళూరు చార్జీ రూ. 2,930
వన్ఇండియా తెలుగు మనీ
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications