
దీనితోపాటు ఫిబ్రవరి 9వ తారీఖున కొత్త ఇన్వెస్టర్లను స్టాక్మార్కెట్ల వైపు ఆకర్షించేందుకు ఉద్దేశించిన రాజీవ్ గాంధీ ఈక్విటీ సేవింగ్స్ స్కీము (ఆర్జీఈఎస్ఎస్)ని కూడా ఆర్దిక మంత్రి పి. చిదంబరం ప్రారంభించనున్నారు. తొలిసారి స్టాక్మార్కెట్లోకి అడుగుపెట్టే ఇన్వెస్టర్లను ఆకర్షించడం కోసం పన్ను ప్రయోజనాలను కల్పిస్తూ... కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ను ప్రతిపాదించింది. 2012-13 ఏడాది బడ్జెట్లో అప్పటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఈ స్కీమ్ను ప్రకటించారు.
ఈ స్కీమ్ ద్వారా రూ.10 లక్షల లోపు వార్షిక ఆదాయం కలిగి... తొలిసారి స్టాక్మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారికి సంబంధిత మొత్తంపై పన్ను ఆదాయం నుంచి మినహాయింపు లభిస్తుంది. ఐతే, పెట్టుబడి పరిమితి రూ. 50 వేలకు మించకూడదు. మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఈ స్కీమ్ కింద చేసే ఇన్వెస్ట్మెంట్కు ఏడాది పాటు లాక్-ఇన్ వ్యవధి ఉంటుంది. అంటే ఈ స్కీమ్ ద్వారా కొనుగోలు చేసిన స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ను సంవత్సరం తర్వాతే విక్రయించవచ్చు.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications