రాబోయే పరపతి విధాన సమీక్షలో రెపో రేటును 1 శాతం, నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్)ని అరశాతం తగ్గించాలని ఇప్పటికే రిజర్వ్ బ్యాంకును కోరినట్లు ఎస్బీఐ చైర్మన్ ప్రతీప్ చౌదరి చెప్పారు. దీని వల్ల పెట్టుబడులు, వృద్ధికి ఊతం లభించగలదని ఆయన తెలిపారు. ఈ నెల 29న ఆర్బీఐ పరపతి విధాన సమీక్ష జరగనున్న నేపథ్యంలో ప్రతీప్ చౌదరి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బ్యాంకులు సమీకరించే డిపాజిట్లలో కచ్చితంగా ఆర్బీఐ వద్ద ఉంచాల్సిన నిధుల మొత్తాన్ని సీఆర్ఆర్గాను, ఆర్బీఐ వద్ద నుంచి తీసుకునే స్వల్పకాలిక రుణాలపై బ్యాంకులు చెల్లించే వడ్డీని రెపో రేటుగాను వ్యవహరిస్తారు.
ద్రవ్యోల్బణం, ప్రతిష్టంభన కొనసాగనిచ్చిన పక్షంలో అది స్టాగ్ఫ్లేషన్కి దారితీస్తుందని ఆయన వివరించారు. తయారీ రంగానికి ఊతమివ్వడం, సరఫరాను మెరుగుపర్చడం ద్వారా ద్రవ్యోల్బణానికి అడ్డుకట్ట వేయొచ్చని ఆయన చెప్పారు. దేశంలో ద్రవ్యోల్బణం అధికంగా ఉన్నందున ప్రతిష్టంభనను నివారించడానికి వడ్డీ రేట్లను తగ్గించాలని అన్నారు. ప్రస్తుత పరిస్థితులు ఇలాగే కొనసాగితే, భారత్లో యూరప్ తరహా సంక్షోభం తలెత్తే అవకాశముందన్నారు.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications

