14వ ఫైనాన్స్ కమిషన్గా రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ వైవి రెడ్డి

2014 అక్టోబర్ 31 నాటికి ఈ సంఘం నివేదిక సమర్పిస్తుందని చిదంబరం వెల్లడించారు. కాగా, 2015 ఏప్రిల్ 1 నుంచి మొదలయ్యే ఐదేళ్ల కాలానికి వర్తించేలా 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు చేయనుంది.
అజయ్ నారాయణ ఝా కమిషన్ సెక్రెటరీగా వ్యవహరిస్తారు. 71 సంవత్సరాల వైవి రెడ్డికి పబ్లిక్ ఫైనాన్స్లో మంచి అవగాహన ఉంది. కేంద్రం ప్రభుత్వంలో మాజీ బ్యాంకింగ్ సెక్రెటరీగా పనిచేశారు. రిజర్వుబ్యాంకు గవర్నర్గా 2003 నుంచి ఐదు సంవత్సరాల పాటు తన సేవలందించారు.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications