కేంద్ర ప్రభుత్వం నుండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ. 3004 కోట్లు

ఈ ఏడాది బడ్జెట్లో పిఎస్యు బ్యాంకుల మూలధన పునర్వ్యవస్థీకరణ కోసం రూ.15వేల కోట్లు సమకూర్చాలని ప్రతిపాదించింది. తగిన అనుమతుజ తర్వాత పిఎస్యు బ్యాంకులకు నిధుల బదలాయింపు జరుపుతారని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. మిగిలిన రూ.3,000 కోట్లపైనా త్వరలో నిర్ణయం ఉండొచ్చని తెలుస్తోంది. గతేడాది కూడా ప్రభుత్వం ఎస్బీఐకు రూ. 7,900 కోట్ల పెట్టుబడులను అందించింది. తద్వారా బ్యాంకులో ప్రభుత్వ వాటా 59.4% నుంచి 61.58%కు పెరిగింది. కాగా, టైర్-1 క్యాపిటల్ కోసం గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఎస్బిఐకి 7900 కోట్ల సాయం అందించిన విషయం తెలిసిందే.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications