కేంద్ర ప్రభుత్వం నుండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ. 3004 కోట్లు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్దిక సంవత్సరంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)కు రూ. 3004 కోట్ల మూలధనం ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రభుత్వరంగ బ్యాంకులకు మూలధన సహాయ పథకంలో భాగంగా ఎస్బిఐకి ఈ నిధులు మంజూరు చేస్తున్నట్లు ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. ఎస్బిఐ సహా వివిధ పిఎస్యు బ్యాంకులకు రూ. 12వేల కోట్ల మూలధన సాయానికి ఆర్థికశాఖ ఇటీవల ఆమోదించడం తెలిసిందే.
ఈ ఏడాది బడ్జెట్లో పిఎస్యు బ్యాంకుల మూలధన పునర్వ్యవస్థీకరణ కోసం రూ.15వేల కోట్లు సమకూర్చాలని ప్రతిపాదించింది. తగిన అనుమతుజ తర్వాత పిఎస్యు బ్యాంకులకు నిధుల బదలాయింపు జరుపుతారని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. మిగిలిన రూ.3,000 కోట్లపైనా త్వరలో నిర్ణయం ఉండొచ్చని తెలుస్తోంది. గతేడాది కూడా ప్రభుత్వం ఎస్బీఐకు రూ. 7,900 కోట్ల పెట్టుబడులను అందించింది. తద్వారా బ్యాంకులో ప్రభుత్వ వాటా 59.4% నుంచి 61.58%కు పెరిగింది. కాగా, టైర్-1 క్యాపిటల్ కోసం గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఎస్బిఐకి 7900 కోట్ల సాయం అందించిన విషయం తెలిసిందే.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications

