
భారత్-చైనా మధ్య ప్రస్తుతం ఉన్న ఆర్థిక అంతరం 2030 నాటికి ముగిసిపోతుందని... పాకిస్తాన్తో పోల్చితే భారత్ ఆర్థిక వ్యవస్థ పరిమాణం ప్రస్తుతం ఎనిమిది రెట్లు అధికంగా ఉందని, 2030 నాటికి ఇది తేలిగ్గా 16 రెట్లు అధిక స్థాయికి చేరుకుంటుందని అభిప్రాయపడింది. జీడీపీ, జనాభా, సైనిక శక్తి, సాంకేతికపరమైన పెట్టుబడుల ప్రాతిపదికన ప్రపంచశక్తిలో 2030 నాటికి సంయుక్తంగా ఉత్తర అమెరికా, యూరప్ల పరిమాణాన్ని ఆసియా అధిగమిస్తుందన్న అభిప్రాయాన్నివ్యక్తం చేసింది.
నివేదికలో పేర్కొన్న అంశాలు:
* చైనాలో పని చేసే జనాభా సంఖ్య 2016లో శిఖర స్దాయికి చేరుకోవచ్చు. 2030 వచ్చే నాటికి ఇది 994 మిలియన్ల నుండి సుమారు 961 మిలియన్లకు పడిపోవచ్చు.
* అదే భారత్ విషయానికి వస్తే దీనికి భిన్నంగా పని చేసే వయసు ఉన్న వారి సంఖ్య 2050 నాటికి శిఖర స్దాయికి చేరే అవకాశం ఉంది.
* భారత్ ఆర్దిక వ్యవస్ద ఇప్పటికే పాకిస్దాన్ కన్నా సుమారు 8 రెట్లు పెద్దదిగా ఉంది. 2030కల్లా ఈ రెండు దేశాల మధ్య వృద్ది నిష్పత్తి 16:1 కన్నా మించే అవకాశం ఉంది.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..



Click it and Unblock the Notifications