
భారత్-చైనా మధ్య ప్రస్తుతం ఉన్న ఆర్థిక అంతరం 2030 నాటికి ముగిసిపోతుందని... పాకిస్తాన్తో పోల్చితే భారత్ ఆర్థిక వ్యవస్థ పరిమాణం ప్రస్తుతం ఎనిమిది రెట్లు అధికంగా ఉందని, 2030 నాటికి ఇది తేలిగ్గా 16 రెట్లు అధిక స్థాయికి చేరుకుంటుందని అభిప్రాయపడింది. జీడీపీ, జనాభా, సైనిక శక్తి, సాంకేతికపరమైన పెట్టుబడుల ప్రాతిపదికన ప్రపంచశక్తిలో 2030 నాటికి సంయుక్తంగా ఉత్తర అమెరికా, యూరప్ల పరిమాణాన్ని ఆసియా అధిగమిస్తుందన్న అభిప్రాయాన్నివ్యక్తం చేసింది.
నివేదికలో పేర్కొన్న అంశాలు:
* చైనాలో పని చేసే జనాభా సంఖ్య 2016లో శిఖర స్దాయికి చేరుకోవచ్చు. 2030 వచ్చే నాటికి ఇది 994 మిలియన్ల నుండి సుమారు 961 మిలియన్లకు పడిపోవచ్చు.
* అదే భారత్ విషయానికి వస్తే దీనికి భిన్నంగా పని చేసే వయసు ఉన్న వారి సంఖ్య 2050 నాటికి శిఖర స్దాయికి చేరే అవకాశం ఉంది.
* భారత్ ఆర్దిక వ్యవస్ద ఇప్పటికే పాకిస్దాన్ కన్నా సుమారు 8 రెట్లు పెద్దదిగా ఉంది. 2030కల్లా ఈ రెండు దేశాల మధ్య వృద్ది నిష్పత్తి 16:1 కన్నా మించే అవకాశం ఉంది.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications