
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 27 శాఖల్లో క్యాష్ డిపాజిట్ మెషీన్లను ఏర్పాటు చేయడం జరిగిందని.. డిసెంబర్ నెల చివరికల్లా వీటి సంఖ్యను 69కి పెంచనున్నట్లు ఆయన తెలిపారు. ఈ క్యాష్ డిపాజిట్ మెషీన్లను వినియోగదారులకు అందుబాటులో ఉంచడం వల్ల వారంలో ఇరవై నాలుగు గంటల్లో ఎప్పుడైనా ఖాతాదారులు తమ ఎకౌంట్లలో నగదుని డిపాజిట్ చేసుకోవచ్చు. ఈ మెషీన్ల ద్వారా ఖాతాదారులు గరిష్టంగా రూ. 49.900 లేదా 200 నోట్లను డిపాజిట్ చేయవచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఎటీఎం డెబిట్ కార్డు, ఎస్ఎంఈ ఇనస్టా డిపాజిట్ కార్డు, గ్రీన్ రెమిట్ కార్డు ద్వారా ఈ మెషీన్లను వినియోగించుకోవచ్చు.
ఖాతాదారులు నగదు డిపాజిట్ చేసిన వెంటనే బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్మెంట్, పాస్ వర్డ్ మార్చుకోవడం వంటి సేవలను పొందవచ్చు. పర్యావరణానికి ప్రయోజనం చేకూర్చే విధంగా కాగితాన్ని ఉపయోగించనటువంటి సేవలను అందించడంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఎల్లప్పుడూ ముందు ఉంటుందని అన్నారు.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications