
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 27 శాఖల్లో క్యాష్ డిపాజిట్ మెషీన్లను ఏర్పాటు చేయడం జరిగిందని.. డిసెంబర్ నెల చివరికల్లా వీటి సంఖ్యను 69కి పెంచనున్నట్లు ఆయన తెలిపారు. ఈ క్యాష్ డిపాజిట్ మెషీన్లను వినియోగదారులకు అందుబాటులో ఉంచడం వల్ల వారంలో ఇరవై నాలుగు గంటల్లో ఎప్పుడైనా ఖాతాదారులు తమ ఎకౌంట్లలో నగదుని డిపాజిట్ చేసుకోవచ్చు. ఈ మెషీన్ల ద్వారా ఖాతాదారులు గరిష్టంగా రూ. 49.900 లేదా 200 నోట్లను డిపాజిట్ చేయవచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఎటీఎం డెబిట్ కార్డు, ఎస్ఎంఈ ఇనస్టా డిపాజిట్ కార్డు, గ్రీన్ రెమిట్ కార్డు ద్వారా ఈ మెషీన్లను వినియోగించుకోవచ్చు.
ఖాతాదారులు నగదు డిపాజిట్ చేసిన వెంటనే బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్మెంట్, పాస్ వర్డ్ మార్చుకోవడం వంటి సేవలను పొందవచ్చు. పర్యావరణానికి ప్రయోజనం చేకూర్చే విధంగా కాగితాన్ని ఉపయోగించనటువంటి సేవలను అందించడంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఎల్లప్పుడూ ముందు ఉంటుందని అన్నారు.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?



Click it and Unblock the Notifications