
ఐతే సంబంధిత ఆస్తులకు సంబంధించి అప్ గ్రేడ్, డౌన్ గ్రేడ్లు జరిగినందున తుది నిష్పత్తుల్లో ఎలాంటి తేడా లేదని ఎస్బీఐ ఫైనాన్షియల్ కంట్రోల్ చీఫ్ జనరల్ మేనేజర్ సునీల్ పంత్ వెల్లడించారు. ఫలితాల రోజు తమ ఎన్పీఏలు రూ. 8,500 కోట్లుగా బ్యాంక్ పేర్కొంది. ఈ ఎన్పీఏలు ఇప్పుడు రూ. 7,108 కోట్లని తేలిందని వివరించారు. జులై - సెప్టెంబర్ క్వార్టర్కు మూడు అకౌంట్లను కంప్యూటర్ పొరపాటుగా ఎన్పీఏలుగానూ, అప్ గ్రేడ్ చేసిన రుణాలుగా రెండు సార్లు లెక్కించడం వల్ల ఎన్పీఏలను అధికంగా పేర్కొనడం జరిగిందని తెలిపారు.
ఈ మూడింటిలో ఒక అకౌంట్కు నగదు చెల్లింపులు జరగ్గా, మిగిలిన రెండింటిని కార్పోరేట్ డెట్ రీస్టక్చిరంగ్ సెల్కు పంపించామని పేర్కొంది. ఫలితాలు నిరాశజనకంగా ఉండడంతో శుక్రవారం దాదాపు 4 శాతం క్షీణించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేరు సోమవారం 1.59 శాతం పుంజుకోని రూ. 2,191 వద్ద ముగిసింది.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications