ఇక దర్యాప్తులను ఒక ఏడాదిలోపు పూర్తి చేస్తాం, సెబీ ఛైర్మన్ యు.కె. సిన్హా

ఇదివరకు కొన్ని సందర్బాల్లో అలా జరిగి ఉంటే ఉండోచ్చు. కానీ ప్రస్తుతం అలాంటి విధానాలకు తాము స్వస్తి చెప్పామని సిన్హా అన్నారు. ప్రస్తుతం తాము చేపట్టిన దర్యాప్తు అంశాలను త్వరితగతిన పూర్తి చేయనున్నామని.. ఏ కేసునైనా ఒక్క ఏడాదికి మించి పరిష్కరించకుండా అట్టిపెట్టకూడదని తీర్మానించుకున్నట్లు ఆయన అన్నారు. దీనితోపాటు మార్కెట్లో మోసాలకు పాల్పడే మానిప్యులేటర్లపై కఠిన చర్యలను తీసుకుంటామని హెచ్చరించారు.
మదుపుదారుల ప్రయోజనాలను కాపాడడానికి తగిన యంత్రాంగం, నిఘా వ్యవస్దలతో పైచేయిగా వ్యవహారిస్తాం, ఇది నిరంతరంగా కొనసాగుతుందని ఒక ప్రశ్నకు సిన్హా సమాధానమిచ్చారు. దర్యాప్తు అధికారులకు, ఎడ్జుడికేటింగ్ ఆఫీసర్లకు సెబీ దేశవిదేశాల్లో ఉత్తమ శిక్షణను అందిస్తున్నట్లు చెప్పారు.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications