ఎఫ్డీఐలో భాగంగా విదేశీ ఎయిర్లైన్స్తో కింగ్ఫిషర్ చర్చలు

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను(ఎఫ్డీఐ) అనుమతించేందుకు ప్రత్యేక ప్రక్రియ ఒకటుందని విజయ్ మాల్యా చెప్పారు. యూబీ గ్రూప్ వార్షిక సర్వ సభ్యసమావేశం సందర్భంగా విజయ్ మాల్యా మాట్లాడుతూ పునర్వ్యవస్థీకరణ ప్రణాళికలపై చర్చించేందుకు ఎస్బీఐ సారథ్యంలోని 17 బ్యాంకుల కన్సార్షియంతో ఈరోజు కింగ్ఫిషర్ సమావేశం కానున్నట్లు తెలిపారు. దేశీ ఎయిర్లైన్స్లోకి విదేశీ విమానయాన సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు అనుమతించిన తర్వాత తొలి భేటీ కావడంతో దీనికి ప్రాధాన్యం సంతరించుకుంది. దేశంలో ఉన్న పలు బ్యాంకులకు కింగ్ఫిషర్ దాదాపు రూ.7,000 కోట్ల మేరకు బకాయిలు పడిన విషయం తెలిసిందే.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications