రూ. 20 లక్షల డిపాజిట్తో క్యాపిటల్ మార్కెట్ విభాగ సభ్యత్వం: ఎన్ఎస్ఈ

ఎఫ్అండ్ఓ విభాగానికి ఈ మొత్తం రూ. 25 లక్షలుగా ఉంది. ప్రస్తుతం అనుసరిస్తున్న విధానం ప్రకారం రూ.1.10 కోట్లకు 2 విభాగాలూ సభ్యులకు అందుబాటులో ఉన్నాయి. కొత్త కేటగిరీ కింద నెట్వర్త్ అర్హతను సైతం 50% కుదించి, రూ.50 లక్షలకు తగ్గించింది. ‘ఆల్ఫా' పేరుతో ఈ మెంబర్షిప్ కార్యక్రమం మంగళవారం నుంచీ ప్రారంభమవుతుంది. ప్రస్తుతం సభ్యులుగా ఉన్న వారు కూడా కొత్త కేటగిరిలోకి మారడానికి ఎన్ఎస్ఈ వెసులుబాటు కల్పించింది. ఇది ఇలా ఉంటే నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) నూతన ఛైర్మన్గా ఎస్ బి మాథుర్ నియమితులయ్యే అవకాశం ఉంది. ఎస్ బి మాథుర్ గతంలో ఎల్ఐసీకి ఛైర్మన్గా పనిచేశారు.
గత వారం వరకు ఎస్ ఎస్ఈ ఛైర్మన్ పదవిలో కొనసాగిన విజయ్ కేల్కర్ వైదొలిగిన విషయం తెలిసిందే. ఐతే ఎస్ఎస్ఈతో ఆయన అనుబంధం మాత్రం కొనసాగుతుంది. అడ్వయిజరీ బోర్డు ఛైర్మన్గా ఆయన కొనసాగుతారు.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..



Click it and Unblock the Notifications