
గతేడాదిలో సాంకేతిక సమస్య కారణంగా ఒకరోజు పనిచేయకపోవడంతో దీనికి బదులుగా అక్టోబర్ 2న (గాంధీ జయంతి, ఆదివారం) బ్యాంక్ శాఖలన్నీ తెరిచి ఎస్బీఐ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆదివారాల్లో పనిచేస్తున్న కొన్ని బ్యాంక్ శాఖల్లో కార్యకలాపాల సందర్భంగా ఖాతాదార్ల తాకిడి, సిబ్బంది హాజరు పట్ల ఎస్బీఐ యాజమాన్యం సంతృప్తితో ఉంది. దీంతో పూర్తిస్థాయిలో ఆదివారం విధులకు సన్నాహాలు చేస్తున్నామన్నారు.
ఇంటర్నెట్ బ్యాంకింగ్ రంగ ప్రవేశం చేశాక అనేక ప్రైవేటు బ్యాంకులు ఇప్పటికే వినియోగదారుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకోని ఎంపిక చేసిన శాఖలను ఆదివారం సైతం తెరిచి ఉంచుతున్న విషయం తెలిసిందే. కాగా, ఆదివారాల్లో పూర్తిస్థాయి బ్యాంకింగ్ కార్యకలాపాల వల్ల కొత్తతరం కస్టమర్లను విశేషంగా ఆకర్షించవచ్చనేది ఎస్బీఐ ఆలోచన. ముఖ్యంగా భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేసే కుటుంబాల్లో బ్యాంకింగ్ లావాదేవీలకు సమస్యలు ఎదుర్కొనేవారిపై దృష్టిసారిస్తోంది. ఆదివారం శాఖలను తెరవడం ద్వారా తమ వ్యాపారాన్ని పెంచుకునేందుకు వీలవుతుందని భావిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎస్బీఐకి 14,000 బ్యాంక్ శాఖలు ఉన్నాయి.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications