ప్రభుత్వ బ్యాంకుల అధిపతులతో ఆర్దిక మంత్రి చిదంబరం సమావేశం

పీఎస్ బీలతో పాటు ప్రైవేటు రంగ బ్యాంకుల ఆస్తులు మరింతగా పెరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యవసాయ రంగానికి రుణసాయం వంటివి ఈ సమావేశంలో చర్చకు రానున్నాయని సమాచారం. చిదంబరం ఈ నెల 1న ఆర్దిక మంత్రిగా వచ్చాక పీఎస్బీ సారధులతో భేటీ కావడం ఇదే తొలిసారి. గత ఆర్దిక సంవత్సరంలో వ్యవసాయ రంగానికి పీఎస్ బీలు రూ. 4,75,000 కోట్లు రుణాలను ఇవ్వాలని లక్ష్యం నిర్దేశించగా.. అవి రూ. 5,09,000 కోట్ల రుణాలను మంజూరు చేసినట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
పీఎస్బీల స్దూల ఆస్తులు గత ఆర్దిక సంవత్సరంలో 3.3 శాతానికి పెరిగాయి. పీఎస్బీల అధిపతులతో పాటు నాబార్డ్, సిడ్బీ, ఎస్ హెచ్ బీ, ఐఐ ఎఫ్ సీఎల్, ఎగ్జిం బ్యాంకుల అధిపతులు కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నట్లు తెలుస్తోంది.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications