
దీని ద్వారా సాధారణంగా ఐపీఓల్లో బిడ్లు దాఖలు చేసేటప్పుడు రిటైల్ ఇన్వెస్టర్లలకు కొన్ని సందర్బాల్లో షేర్లు దొరకలేదని నిరాశపడడం లాంటి వాటిని తెరదించనున్నారు.
రిటైలర్లకు ఇకపై కచ్చితంగా మినిమం లాట్లో షేర్లు లభిస్తాయి. ఈమేరకు సెబీ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఐపీఓల్లో షేర్లకు దరఖాస్తు చేసుకునే ఇన్వెస్టర్లకు మరింత సౌలభ్యం కోసం ఎలక్ట్రానిక్ బిడ్డింగ్ విధానం(ఈ-ఐపీఓ) అందరికీ వర్తింపజేసేందుకు సెబీ బోర్డు ఆమోదం తెలిపింది.
ఇందుకోసం దేశవ్యాప్తంగా బ్రోకర్ టెర్మినల్స్ ద్వారా 1,000 ఈ-ఐపీఓ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ఐపీఓ బిడ్డింగ్ ప్రారంభానికి 2 రోజుల ముందు ఆఫర్ ధరను కంపెనీలు ప్రకటిస్తుండగా, ఇకనుంచి 5 రోజుల ముందు ప్రకటించేలా మార్పులు చేశారు.
మ్యూచువల్ ఫండ్ పథకాల్లో పెట్టుబడుల పెట్టే మదుపరులపై రుసుముల భారం మరింత పెరగనుంది. ఇన్వెస్ట్మెంట్ మొత్తాలపై ఇకనుంచి సర్వీస్ట్యాక్స్లేవైనా సరే(ప్రస్తుతం 12.36%) ఇన్వెస్టర్లపైనే విధించేలా సెబీ నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు జాతీయ మ్యూచువల్ ఫండ్ విధానం రూపకల్పనకు ఒక కమిటీని నియమించనున్నట్లు ప్రకటించింది.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications