
ద్రవ్యోల్బణం అధికంగా ఉన్నందున వడ్డీ రేట్లు తగ్గించలేక పోతున్నామని గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తెలిపారు. ఇప్పుడు వడ్డీ రేట్లు తగ్గిస్తే ధరలు మరింతగా పెరుగుతాయని ఆయన భావించారు. 2012- 2013 ఆర్దిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందని.. ఇది 6.5 నుండి 7 శాతం వరకు పెరిగే సూచనలు ఉన్నట్లు తెలిపారు. ద్రవ్యోల్బణం కట్టడి చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.
వడ్డీ రేట్లు యధాతథంగా ఉంచినప్పుటికీ చట్టబద్ద నగదు నిష్పత్తి ఎస్ ఎల్ ఆర్ ను 24 నుండి 23 శాతానికి తగ్గించింది. ఈ నిర్ణయం వల్ల ఆర్దిక వ్యవస్దలో నిధుల లభ్యత పెరుగుతందని ఆర్బీఐ భావిస్తోంది. మరోవైపు ఈ ఏడాది జీడీపీ వృద్ది రేటు అంచనాను 7.3 శాతం నుండి 6.5 శాతానికి తగ్గించింది. జీడీపీ వృద్దిరేటు అంచనా తగ్గడమంటే కొత్త ఉద్యోగాలు ఆశించిన స్దాయిలో రావని, వేతనాలు పెరుగుదల మందగిస్తుందని అర్దం. ద్రవ్యోల్బణం అంచనా పెరిగింది అంటే ధరలు పెరుతాయన్నామాట. దేశ ఆర్దిక వ్యవస్దపై అంతర్జాతీయ ఒత్తిళ్లు తీవ్రంగా ఉన్నాయని తెలిపారు.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications