
మారుతి, స్టెరిలైట్ షేర్లలో అమ్మకాలు ముమ్మరంగా సాగాయి. ఐసిఐసిఐ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐటిసి, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, ఆర్ఐఎల్ నష్టాలు సెన్సెక్స్ను భారీగా కుంగదీశాయి. రిటైల్ ఎఫ్డిఐపై యుపిఎ మిత్రపక్షాల నుంచే తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తం కావడంతో రిటైల్ రంగంలోని షేర్ల ధరలు కూడా పతనమయ్యాయి. రిటైల్ రంగంలో ఎఫ్డిఐని అనుమతించడం మన్మోహన్సర్కారుకు అంత ఈజీకాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
జూ చైనా నుంచి డిమాండ్ తగ్గడంతో స్టెరిలైట్, హిండాల్కో, జెఎస్డబ్ల్యుతో సహా మెటల్ షేర్లు నష్టాలను చవిచూశాయి. జూ సింగపూర్ కేంద్రంగా ఉన్న సముద్ర గర్భ కేబుల్ సంస్థ ఫ్లాగ్ టెలికామ్ పబ్లిక్ ఇష్యూను వాయిదా వేస్తూ ఆర్కామ్ తీసుకున్న నిర్ణయం కంపెనీ షేర్లపై తీవ్ర ప్రభావం చూపింది. ఆర్కామ్ షేరు ధర సోమవారం నాడు 4 శాతం మేర పతనమై 61.35 రూపాయలకు చేరింది. అంతర్జాతీయ ఆర్థిక రంగంలోని అనిశ్చితి మార్కెట్ పరిస్థితులు ఆశించిన విధంగా సానుకూలంగా లేకపోవడంతో ఆర్కామ్ ఇష్యూను వాయిదా వేసుకుంది. దాదాపు 100 కోట్ల డాలర్లను సమీకరించేందుకు వీలుగా ఫ్లాగ్ టెలికామ్ ఇష్యూకు సిద్ధమైంది.
జూ రిటైల్ ఎఫ్డిఐ ప్రతిపాదనకు అసాధారణ స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతుండటంతో సోమవారం నాడు రిటైల్ స్టాక్స్ బాగా దెబ్బతిన్నాయి. పాంటలూన్, ప్రొవోగ్ ఇండియా షేర్ల ధర 7-8 శాతం మేర పతనమైంది. షాపర్స్స్టాప్, బ్రాండ్హౌజ్, కౌటన్ షేర్ల ధర 5-6 శాతం మేర పతనమైంది. రిటైల్ ఎఫ్డిఐకి ప్రతిపక్షాల నుంచి పూర్తి స్థాయిలో ప్రతికూలత వ్యక్తమైంది. జూ మానేసర్ ప్లాంట్ నిరవధిక మూతతో మారుతి సుజుకి షేరు ధర 5 శాతం మేర పడిపోయింది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications