
సెయిల్లో ప్రస్తుతం ప్రభుత్వం 85.82 శాతం వాటాను కలిగి ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో రూ.30,000 కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీంట్లో భాగంగానే హెచ్ఎఎల్, భెల్, నాల్కో, హిందుస్థాన్ కాపర్, ఆయిల్ ఇండియాలో డిజిన్వెస్ట్మెంట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. తాజా నిర్ణయంతో స్టాక్ మార్కెట్లో సెయిల్ షేర్ 0.16 శాతం పడిపోయింది.
ఇది మాత్రమే కాకుండా వీఎస్ఎన్ఎల్కు ఉన్న మిగులు స్థలాన్ని విడగొట్టి(డీమెర్జర్) ప్రత్యేక కంపెనీకి బదలాయించే ప్రతిపాదనను సీసీఈఏ ఎట్టకేలకు ఓకే చేసింది. 2002లో అప్పటి ప్రభుత్వరంగ సంస్థ అయిన వీఎస్ఎన్ఎల్ను టాటా కమ్యూనికేషన్స్ దక్కించుకోవడం విదితమే. ఈ డిజిన్వెస్ట్మెంట్లో వీఎస్ఎన్ఎల్కు ఉన్న 773.13 ఎకరాల స్థిరాస్తులను చేర్చకపోవడంతో అప్పటినుంచీ డీమెర్జర్ అంశం పెండింగ్లో ఉంది. కాగా, ఈ స్థలం ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.6,150 కోట్లు లభించగలవని అంచనా వేశారు. దీనితో పాటు విద్యుత్ పరికరాల దిగుమతులపై కేంద్రం 21% దిగుమతి సుంకాన్ని విధించింది.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications