PM Kisan: త్వరలో పీఎం కిసాన్ 13వ విడత డబ్బులు.. ఈకేవైసీ చేసుకున్నారా..

రైతులకు అండాగ నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం 'ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి' (పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన) పథకం తీసుకొచ్చింది. ఈ పథకం కింద భూమి ఉండి అర్హుడైన ప్రతీ రైతుకు సంవత్సరానికి రూ.6 వేలను కేంద్రం అందిస్తోంది. ఈ ఆరు వేలను 3 దఫాల్లో రూ.2 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది.

డిసెంబర్
ఈ పథకం కింద ఇప్పటికే రైతులకు 12 విడతలుగా రూ.24 వేలు వచ్చాయి. త్వరలో 13వ విడత నిధులు విడుదల కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ చివరి వారంలోగానీ, జనవరి మొదటి వారంలోగానీ 13వ విడతను రైతుల ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉంది. అయితే ఇప్పటికీ చాలా మంది రైతులు ఈకేవైసీ చేసుకోలేదు.

13th tranche of money will soon be deposited in farmers accounts through Pradhan Mantri Kisan Samman Nidhi

ఈకేవైసీ
ఈకేవైసీ చేసుకోని వారికి ఇప్పటికే 12వ విడత డబ్బులు రాలేదు. ఇంకా ఈకేవైసీ చేసుకోకుంటే 13వ విడత డబ్బులు కూడా జమ కావు. పీఎం కిసాన్ లబ్ధిదారులు తమ ఈకేవైసీని మీసేవా, ఈసేవా కేంద్రాలలో నమోదు చేయించుకోవచ్చు. బయోమెట్రిక్ విధానాన్ని ఉపయోగించి ఈకేవైసీ అప్‌డేట్‌ల కోసం వారి సమీప వసుధ స్టేషన్‌లో కూడా చేసుకోవచ్చు. ఇందుకు రుసుము చార్జీ కేవలం రూ. 15 రూపాయలనే వసూలు చేస్తారు.

మీ పథకానికి సంబంధించి మీకు ఏవైనా ఫిర్యాదులు ఉంటే లేదా మీకు ఏదైనా సహాయం కావాలంటే, మీరు [email protected]లో సంప్రదించవచ్చు. ఇది కాకుండా, PM కిసాన్ యోజన యొక్క హెల్ప్‌లైన్ నంబర్- 155261 లేదా 1800115526 (టోల్ ఫ్రీ) లేదా 011-23381092 ను సంప్రదించవచ్చు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+