ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ కింద ఎంఎస్ఎంఈ రంగానికి ప్రకటించిన ఎమర్జెన్సీ క్రెడిట్ లింక్ గ్యారెంటీ స్కీం కింద ఈ నెల 5వ తేదీ వరకు దేశవ్యాప్తంగా 2.88 లక్షల ఖాతాలకు రూ.17,705 కోట్ల రుణం మంజూరు చేసినట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల తెలిపారు. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల వాటా రూ.985 కోట్లు ఉన్నట్లు తెలిపారు.
ఇందులో ఆంధ్రప్రదేశ్ వాటా 11,895 కోట్ల ఖాతాలకు రూ.1,105 కోట్లు మంజూరు చేసింది. ఇ్పపటి వరకు 6,389 ఖాతాలకు రూ.571.15 కోట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 9,734 ఖాతాలకు రూ.824.58 కోట్లు మంజూరు చేసారు. ఇప్పటి వరకు 5,451 ఖాతాలకు రూ.414.36 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా 1.51 లక్షల ఖాతాలకు రూ.8,320 కోట్ల రుణం ఇప్పటికే పంపిణీ చేశామన్నారు.

కరోనావైరస్తో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల రూ.21 లక్షల కోట్ల భారీ ప్యాకేజీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఎంఎస్ఎంఈలకు బ్యాంకులు అదనంగా 10 నుండి 15 శాతం వర్కింగ్ మూలధన పెట్టుబడిని అందించేందుకు క్రెడిట్ గ్యారంటీ పథకం తీసుకు వచ్చింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications