పౌర విమానయాన మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రయాణికుల చార్టర్ యొక్క తొలి ముసాయిదా విడుదల చేసింది.విమానాలు తప్పిపోయిన వాటికీ నష్ట పరిహారం మరియు వైఫైని పరిచయం చేయడం వంటివి నమూనాలో పేర్కొన్నారు.
పౌర విమానయాన మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రయాణికుల చార్టర్ యొక్క తొలి ముసాయిదా విడుదల చేసింది.విమానాలు తప్పిపోయిన వాటికీ నష్ట పరిహారం మరియు వైఫైని పరిచయం చేయడం వంటివి నమూనాలో పేర్కొన్నారు.

ఎయిర్-టికెట్ రద్దు చేయడం:
24 గంటల బుకింగ్ లోపు రద్దు చేసినట్లయితే ఎయిర్ టికెట్లపై ఎటువంటి చార్జీ విధించరు. ఏది ఏమైనా, విమాన టిక్కెట్ల పొందటానికి 96 గంటల సమయము ముందుగా టికెట్ ఉండాలి. ఆన్లైన్ ట్రావెల్ ఏజెంట్లు (OTA లు) సహా ట్రావెల్ ఎజెంట్లు ఏ పరిస్థితిలోనైనా బేస్ ఫేర్ మరియు ఫ్యూయెల్ సర్ఛార్జ్ కంటే ఎక్కువ ఛార్జ్ చేయలేరని కూడా మంత్రిత్వ శాఖ తెలిపింది.

విమానం రద్దు చేయటం:
మీరు రెండు వారల కింద బుక్ చేసుకున్న విమానం మరియు 24 గంటల ప్రయాణానికి ముందు రద్దు చేసినట్లయితే మీకు అప్పటికప్పుడే రెండు గంటల లోపే ఇంకో విమాన సౌకర్యం కలిగిస్తారు ఒకవేళ లేదంటే మీ టికెట్ డబ్బు మీకు చెల్లిస్తారు ఎటువంటి ఛార్జ్ లేకుండా.

విమాన ఆలస్యం:
విమాన ఆలస్యం కస్టమర్కు 24 గంటలు ముందుగా తెలియజేయబడి ఒకవేళ 4 గంటలు ఆలస్యం అయితే, ప్రయాణీకుడికి తన టికెట్ డబ్బు మొత్తం విమాన సంస్థ తిరిగి చెల్లించాలి

అనుసంధానం తప్పిన విమానాలు:
మూడు గంటలు ఆలస్యం కారణంగా ప్రయాణీకుల తమ అనుసంధాన విమానమును కోల్పోయి ఉంటే, పరిహారం ఉంటుంది:
3-4 గంటలు: రూ. 5,000
4-12 గంటల: రూ .10,000
12 గంటలు: 20,000

వైఫై,WIFI:
వైఫై ఆన్బోర్డ్ విమానాలు,ఇది రియాలిటీగా మారడానికి రెండు నెలల సమయం పడుతుంది ఈ వైఫై సౌకర్యం విమానం 3,000 మీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు మాత్రమే అనుమతించబడతాయి. వ్యక్తిగత ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా విమాన మోడ్లో ఉంచాలి.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications