దేశంలో నగదు నిర్వహణ, వడ్డీ రేట్ల నిర్ణయం వంటివి నిర్ణయించడానికి ఏర్పరిచిన ఒక వ్యవస్థే మానిటరీ పాలసీ కమిటీ. ఇది రిజర్వ్ బ్యాంకు ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఇందులో ఆరుగురు సభ్యులు ఉంటారు.
దేశంలో నగదు నిర్వహణ, వడ్డీ రేట్ల నిర్ణయం వంటివి నిర్ణయించడానికి ఏర్పరిచిన ఒక వ్యవస్థే మానిటరీ పాలసీ కమిటీ. ఇది రిజర్వ్ బ్యాంకు ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఇందులో ఆరుగురు సభ్యులు ఉంటారు. ఆర్బీఐ రేట్ల నిర్ణయం విషయంలో ఒక వ్యక్తి నిర్ణయం కంటే సమిష్టి నిర్ణయం మరింత బాగుంటుందనే నెపంతో దీన్ని ఏర్పరిచారు.

జూన్ 27,2016న ప్రభుత్వం ఆర్బీఐ చట్టాన్ని సవరించి మరి దేశంలో ద్రవ్య విధాన నిర్ణయాలకు కొత్తగా మానిటరీ పాలసీ కమిటీని మొదటిసారి ఏర్పాటు చేసింది. అప్పుడైనా, ఇప్పుడైనా ద్రవ్యోల్బణం, వృద్ది రేటు, నిరుద్యోగిత, బ్యాంకింగ్ స్థిరత్వం వంటివి వడ్డీ రేట్ల నిర్ణయంలో కీలక పాత్ర వహిస్తాయి. మానిటరీ పాలసీ కమిటీ తీసుకునే నిర్ణయం విషయంలో సందిగ్దం ఏర్పడితే ఆర్బీఐ గవర్నర్కు తుది ఓటింగ్ ద్వారా నిర్ణయాధికారం ఉంటుంది.
More From GoodReturns

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..



Click it and Unblock the Notifications