Tap to Read ➤

ఇప్పుడు నేను సడన్‌గా చచ్చిపోతే..

ఎలాన్ మస్క్ ట్వీట్‌తో ఉలికిపడ్డ ప్రపంచం
Chandrasekhar Rao
అపర కుబేరుడు ఎలాన్ మస్క్ చేసిన ఓ ట్వీట్.. కలకలం రేపుతోంది
ట్విట్టర్‌ను కొనుగోలు చేసినప్పటి నుంచీ మస్క్.. వార్తల్లో వ్యక్తిగా ఉంటున్నారు
ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్‌ఎక్స్ వ్యవస్థాపకుడిగా పేరుంది ఆయనకు
మోస్ట్ లగ్జూరియస్ ఎలక్ట్రికల్ వెహికల్ టెస్లా కంపెనీ చీఫ్ ఆయనే
ట్విట్టర్‌ను సైతం 45 బిలియన్ డాలర్లతో కొనుగోలు చేశారు
ఇప్పుడాయన చేసిన ఓ క్రిప్టిక్ ట్వీట్ కార్పొరేట్ సెక్టార్‌లో ఆసక్తిగా మారింది
ఇప్పుడు నేను మిస్టీరియస్ పరిస్థితుల్లో చనిపోతే.. అంటూ ట్వీట్ చేశారు మస్క్
తన మిస్టీరియస్ డెత్ వార్త తెలుసుకుని అందరూ ఎలా ఫీలవుతారు.. అని ట్వీట్ చేశారు
తన మరణ వార్తను సంతోషంగా భావిస్తారు కదా? అంటూ ట్వీట్ చేశారాయన
ట్విట్టర్ టేకోవర్ తరువాత తరచూ వార్తల్లో నిలుస్తున్నారు
ఇప్పుడీ ట్వీట్ కూడా ప్రజలను ఆకర్షితులను చేసుకోవడానికేననే ఒపీనియన్ ఉంది