హోం  » Topic

Union Budget 2021 News in Telugu

EPF నుంచి TDS వరకు: 2021 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్ ఇవే..!
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ 2021‌ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె ఆదాయపు పన్నుకు సంబంధి...

ఐటీఆర్ ఫైలింగ్ మినహాయింపు కొందరికి మాత్రమే!
సీనియర్ సిటిజన్లకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో అదిరిపోయే న్యూస్ చెప్పారు. పెన్ష...
లోక్‌సభలో నిర్మలమ్మ ఏం చెప్పబోతోన్నారు?: విశాఖ ఉక్కుపై ఏం చేయబోతోన్నారు?
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. ఇంకాస్సేపట్లో లోక్‌సభలో ప్రసంగించబోతోన్నారు. 2021-2022 ఆర్థిక సంవత్సరానికి పార్లమెంట్‌లో ప్ర...
బంగారం ఇప్పుడు కొనుగోలు చేయవచ్చా, రూ.46,000కు పడిపోతుందా?
ముంబై: 250 బేసిస్ పాయింట్ల పన్ను తగ్గింపు, ఆర్థిక పరిస్థితులు మెరుగు పడటం వంటి అంశాలు ఫిజికల్, ఫ్యూచర్ గోల్డ్ మార్కెట్ పైన ఒత్తిడిని కలిగించాయి. బడ్జె...
రూ.47,000 స్థాయికి.. అదిరిపోయే న్యూస్, భారీగా తగ్గిన బంగారం ధరలు
ముంబై: బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.9,000 వరకు తక్కువగా ఉంది. బడ్జెట్‌కు ముందునుండే ధరలు తగ్గుతున్నాయి. బడ్జెట్ తర్వాత మరింతగా పడి...
బడ్జెట్‌లో పన్ను, ఐటీ రిటర్న్స్ మినహాయింపులు.. షరతులు వర్తిస్తాయి
న్యూఢిల్లీ: 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆదాయ పన్ను పరంగా కొన్ని ఊరట ప్రకటనలు చేశ...
బడ్జెట్ ఎఫెక్ట్: వరుసగా నాల్గవ రోజు తగ్గిన బంగారం ధరలు, 10గ్రా. పసిడి ఎంతంటే..?
హైదరాబాదు: బడ్జెట్ ప్రవేశ పెట్టిన నాటినుంచి బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. గత రెండు రోజులుగా పడిపోయిన పసిడి ధరలు గురువారం రోజు కూడా స్వల్పంగా తగ్...
స్క్రాపింగ్ పాలసీ అమల్లోకి వస్తే పాత వాహనాల పరిస్థితేంటి..?
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో వెహికల్ స్క్రాపింగ్ పాలసీ పై చాలా మంది దృష్టి సారించారు. ఒకవేళ అది అమల్లోకి వస్తే ఒక వాహనం కొనుగోలు చేసి 15 ఏళ్లు ద...
ఆరంభంలోనే అదరగొట్టిన హోమ్ ఫస్ట్ ఫైనాన్స్..షేరు వాల్యూ ఎంత పెరిగిందంటే..?
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత బుల్ జోరు ఎక్కడా తగ్గడం లేదు. షేర్ మార్కెట్లు అమాంతంగా పెరిగిపోయాయి. ఈ నేపథ...
ఆస్తులను రిలయన్స్‌కు విక్రయించరాదన్న ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తాం: కిషోర్ బియానీ
న్యూఢిల్లీ: ఫ్యూచర్ గ్రూప్‌నకు చెందిన ఆస్తులను రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు విక్రయించరాదంటూ అమెజాన్ సంస్థ వేసిన పిటిషన్‌కు అనుకూలంగా ఢిల్లీ హైకోర...
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X