బెంగళూరు: HCL టెక్ ఆదాయం 10 బిలియన్ డాలర్ల మార్కును క్రాస్ చేసి, విప్రోను దాటవేసింది. ఈ ఐటీ దిగ్గజం శుక్రవారం డిసెంబర్ త్రైమాసికం ఫలితాలను ప్రకటించింది....
దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ 2020-21 ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికం ఫలితాలను ప్రకటించింది. ఈ మూడో త్రైమాసికంలో కంపెనీ రూ.5,197 కోట్ల భారీ లాభాన్ని గడిం...
ముంబై: దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) 2020-21 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో అదరగొట్టింది. శుక్రవారం మార్కెట్ అనంతరం ప్రకటించిన ఫలి...
ముంబై: ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) Q3 ఫలితాలు శుక్రవారం వెల్లడయ్యాయి. అంచనాలకు మించిన ఫలితాలతో అదరగొట్ట...
ముంబై: సాధారణంగా ఐటీ రంగానికి మూడోత్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్) బలమైన సీజన్. అయితే ఈసారి అదరగొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా కారణంగా ఏప్రిల్ ...
ఐటీ దిగ్గజం హెచ్సీఎల్ టెక్నాలజీస్ షేర్ ధర నేడు (మంగళవారం, జనవరి 5) భారీగా ఎగిసింది. నిన్న రూ.980 వద్ద ముగిసిన షేర్ నేడు ప్రారంభ సెషన్లో రూ.992 క్రాస్ చేసి, ...
ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళవారం (నవంబర్ 3) భారీ లాభాల్లో ముగిశాయి. ఆసియా దేశాల మార్కెట్లు కూడా లాభాల్లోనే ముగిశాయి. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల ఫ్యాక్...
ముంబై: నిన్న నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు ఈ రోజు లాభాల్లో ప్రారంభం అయ్యాయి. ఉదయం గం.9.17 సమయానికి సెన్సెక్స్ 306.19 పాయింట్లు(0.77%) లాభపడి 40,063.77 వద్ద, నిఫ...
ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ సెప్టెంబర్ త్రైమాసికం ఫలితాలు నిరాశపరిచాయి. నికర లాభం 30 శాతం క్షీణించి 348 మిలియన్ డాలర్ల(రూ.2,578 కోట్లు)కు పరిమితమైంది. డిజిటల్ ...
ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్ కార్పోరేషన్(IBM) 19 బిలియన్ డాలర్ల వ్యాపార కార్యకలాపాలను రెండు పబ్లిక్ కంపెనీలుగా విడదీయాలని నిర్ణయించింది. అధిక మార్జ...