హోం  » Topic

స్మార్ట్ ఫోన్ న్యూస్

Uniform Charging Port: ఇక నుంచి అన్ని ఫోన్లకు ఒకే రకం ఛార్జర్లు..!
అప్పట్లో భారత్ లో ఎక్కువగా నోకియా ఫోన్లు వాడేవారు. అప్పుడు ఛార్జర్లు ఒక రకంగా ఉండేవి. ఆ తర్వాత నోకియా ఛార్జర్ ను మార్చింది. సామ్ సాంగ్ స్మార్ట్ ఫోన్ ఎ...

Smart Phones: స్మార్ట్ ఫోన్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. పండక్కి భారీ ఆఫర్లు.. సిద్ధమైన కంపెనీలు..
Discounts On Smart Phones: కొత్తగా స్మార్ట్ ఫోన్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్. ఈ సారి పండగ సీజన్లో మొబైల్ ఫోన్లు తక్కువ ధరకే లభించనున్నాయి. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ఛా...
స్మార్ట్ ఫోన్ లేకున్నా, ఇంటర్నెట్ లేకున్నా డిజిటల్ చెల్లింపులు: ఇలా చేయండి
మీకు స్మార్ట్ ఫోన్ లేదా? ఇంటర్నెట్ కనెక్షన్ లేదా? అయితే ఈ రెండు లేకపోయినప్పటికీ ట్రాన్సాక్షన్స్ నిర్వహించవచ్చు. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RB...
ఇంటర్నెట్ లేకుండా ఆన్‌లైన్ ద్వారా ఇలా డబ్బులు పంపించండి
UPI అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్. స్మార్ట్ పోన్ ద్వారా ఒకరి బ్యాంకు ఖాతా నుండి మరొకరికి నగదు ఏ సమయంలో అయినా పంపించగల సదుపాయం ఉంటుంది. నేషనల్ పేమె...
పెరుగుతున్న స్మార్ట్ ఫోన్ విక్రయాలు, సగటు ధర రూ.15,000 దిశగా
దేశంలో స్మార్ట్ ఫోన్ విక్రయాలు జోరుగా ఉన్నాయి. 2020 జూలై నుండి డిసెంబర్ మధ్య కాలంలో 10 కోట్లకు పైగా స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేశారు. ఒక ఆరు నెలల కాలంలో ఈ ...
ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ... చైనా మొబైల్స్‌దే హవా: ఎక్కువగా కొనుగోలు చేసింది ఇవే
ఈ ఏడాది ప్రారంభంలో భారత్-చైనా మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన విషయం తెలిసిందే. ఆ తర్వాత భారత్‌లో బాయ్‌కాట్ చైనా ఉద్యమం వచ్చింది. చైనా ఉత్పత్తులను చాలామ...
స్మార్ట్‌ఫోన్ ఉపయోగం 25% పెరిగింది, సెల్ఫీ టైమ్ జంప్
కరోనా నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్ లైన్ క్లాస్‌లు వంటి వివిధ కారణాలతో స్మార్ట్ ఫోన్ ఉపయోగం పెరిగింది. అలాగే ఖాళీ సమయంలో సినిమాలు, వీడియోలు చూసేం...
స్మార్ట్ ఫోన్ల రికార్డ్ అమ్మకాలు, 76% వాటా చైనాదే: వివోను వెనక్కి నెట్టిన శాంసంగ్
కరోనా వైరస్ ప్రభావం నుండి క్రమంగా అన్ని రంగాలు కోలుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో స్మార్ట్ ఫోన్ తయారీ, అమ్మకాలు రికార్...
స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా.. ధరలు షాకిచ్చే అవకాశం
మీరు ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? ప్రముఖ బ్రాండ్లు ఆపిల్, శాంసంగ్, షియోమీ, ఒప్పో, రియల్‌మి స్మార్ట్ ఫోన్ల ధరలు త్వరలో పెరగవచ్చు. ఇటీవల ప్రభ...
ముఖేష్ అంబానీ మరో సంచలనం, చైనా కంపెనీలకు హెచ్చరిక: రూ.4,000కే జియో స్మార్ట్‌ఫోన్!
టెలికం రంగంలో నాలుగేళ్లుగా కొత్త ఒరవడి సృష్టిస్తున్న రిలయన్స్ జియో మరో సంచలనానికి సిద్ధమైంది. తక్కువ ధరకే మొబైల్ ఫోన్లు తీసుకురానుంది. ఈ మేరకు లోక...
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X