హోం  » Topic

వ్యవసాయం న్యూస్

రిటైల్ ద్రవ్యోల్బణం పైపైకే: వ్యవసాయంలో మరింత దారుణంగా: తాజా లెక్కలివీ
న్యూఢిల్లీ: దేశంలో ద్రవ్యోల్బణ పరిస్థితులు మరింత పెరిగాయి. ఈ ఏడాది ఆరంభం నుంచి ద్రవ్యోల్బణంలో పైపైకి దూసుకెళ్తూనే ఉంది. మార్చిలో నమోదైన రిటైల్ ద్ర...

థ్యాంక్స్ టు అగ్రికల్చర్: అన్నీ పడిపోయినప్పటికీ, ఇదొక్కటే జంప్
న్యూఢిల్లీ: 2020 ఏప్రిల్ నుండి డిసెంబర్ కాలంలో ఏడాది ప్రాతిపదికన భారత మర్చంటైజ్ ఎగుమతులు 15.5% క్షీణించాయి. అదే సమయంలో వ్యవసాయ ఉత్పత్తులు మాత్రం 9.8% పెరిగా...
కరోనా ప్రభావం.. ఈసారి భారత ఎకానమీకి ఊతమిచ్చేవి ఇవే..
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. ఇందుకు మన దేశం మినహాయింపు కాదు. ఒకటి రెండు రంగాలకు స్వల్ప ఊరట మినహాయించి అన్ని రంగాలపై త...
కోవిడ్ కోరలు చాచినప్పటికీ...ఈ రెండు రంగాలే ఆర్థిక వ్యవస్థను కాపాడాయా..?
జాతీయ గణాంకాల కార్యాలయం విడుదల చేసిన లెక్కల ప్రకారం 2019-20కి గాను స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ ) 4.2శాతంగా ఉంది. జనవరి నుంచి మార్చి నెల వరకు అంటే చివరి త్రై...
ఔషధ మొక్కల సాగుకు రూ.4వేల కోట్లు, గంగానదికి ఇరువైపులా 800 హెక్టార్లలో..
కరోనా మహమ్మారి - లాక్ డౌన్ నేపథ్యంలో రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీలో భాగంగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు (మే 15) వ్యవసాయం అనుబంధ రంగా...
రైతులకు HDFC గుడ్‌న్యూస్: ఈ నెంబర్‌కు ఫోన్ చేస్తే మీ ఇంటికి సేవలు
ప్రముఖ ప్రయివేటురంగ బ్యాంకు HDFC ఎక్కువమంది కస్టమర్లకు చేరువయ్యేలా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. వినూత్న కార్యక్రమాలు, కొత్త సర్వీసులు ప్రారంభిస్త...
ఈ ఇన్సురెన్స్‌తో నష్టాలు... కాదు లాభమే: కంపెనీలు ఔట్!
న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2016లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY)ను ప్రవేశపెట్టి రైతులకు, వ్యవసాయానికి కొత్త ఊపిరులూదింద...
ఇండియన్ ఎకానమీలో మూడింట ఒకటో వంతు ఆదాయం ఇక్కడి నుండే...
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థలో మూడింట ఒకవంతు ఆదాయం (1/3rd) వేతనాల నుంచి జనరేట్ అవుతోందట. మిగతాది కేపిటల్ (మూలధనం) నుంచి వస్తుంది. ఈ మేరకు తాజాగా ఇండియా ...
జైవిక్ భారత్ లోగో లేకుండానే సేంద్రీయ ఉత్పత్తులు అమ్ముకోవచ్చు : ఫుడ్ సేఫ్టీ రెగ్యులేటర్ అథారిట
సేంద్రీయ ఉత్పత్తులను జైవిక్ భారత్ లోగో లేకుండానే ఏప్రిల్ 2020 వరకు చిన్నతరహా రైతులు వినియోగదారులకు అమ్ముకోవచ్చని ఫుడ్ సేఫ్టీ రెగ్యులేటర్ అథారిటీ ఆఫ...
రైతన్నలకు ఆర్‌బీ‌ఐ నజరానా..!
ముంబయి : మధ్యంతర బడ్జెట్ లో భాగంగా రైతులకు ఏటా 6వేల రూపాయలు ఆర్థికసాయం ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. తాజాగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ సైతం అన్నదాతలకు ...
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X