ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నవంబర్ 23వ తేదీ వరకు నెట్ డైరెక్ట్ ట్యాక్స్ ఆదాయం 68 శాతం పెరిగి రూ.6.92 లక్షల కోట్లకు చేరుకుంది. నెట్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్ష...
ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ భారీగా ఉద్యోగ నియామకాలు చేపట్టనుంది. ఈ ఏడాది 26,000 మందికి కొత్తగా ఉద్యోగాలు ఇస్తామని గతంలో ప్రకటించింది. డిమాండ్కు అనుగుణంగా ...
ముంబై: TCS ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఆశాజనక ఫలితాలను ప్రకటించింది. ఏకీకృత ప్రాతిపదికన నికర లాభం 28.5 శాతం వృద్ధి మోదు చెంది రూ.9008 కోట్లకు చేరుకుంది. 2020-21 జూన...
మార్చి 2021లో జీఎస్టీ వసూళ్లు రికార్డుస్థాయిని తాకాయి. గత ఆర్థిక సంవత్సరం చివరి నెలలో ఏకంగా రూ.1.24 లక్షల కోట్లు వసూలయ్యాయి. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ...
న్యూఢిల్లీ: 2020-21 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ స్థూల పన్ను ఆదాయాల్లో సెస్, సర్చార్జీ వాటా తొమ్మిదేళ్లలో రెట్టింపు అయింది. 201-12లో ఈ వాటా 10.4 శాతంగా ఉ...
కరోనా మహమ్మారి దెబ్బతో 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత ఐటీ రంగం ఆదాయం అంతకుముందు ఏడాదితో పోలిస్తే 3 శాతం వరకు తగ్గిపోవచ్చునని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్ర...
కరోనా మహమ్మారి కారణంగా ఈ ఆర్థిక సంవత్సరం(2020-21)లో మొదటి త్రైమాసికంలో ఐటీ కంపెనీలపై భారీ ప్రభావం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. జూన్ త్రైమాసిక...