హోం  » Topic

పాకిస్తాన్ న్యూస్

భారత్‍ను విడిచిపోయేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.. ఎందుకంటే..
భారత్ అమెరికాతో సమానంగా అభివృద్ధి చెందుతోందనప్పటికీ చాలా మంది దేశాన్ని విడిచి వెళ్తున్నారు. భారత్ కంటే ఎక్కువ అవకాశాలు లభిస్తాయని మరియు జీవన నాణ్...

Pakistan Crisis: కిలో టమాటా రూ.500, ఉల్లి రూ.400.. శ్రీలంక తర్వాత దారుణంగా పాక్ పరిస్థితి.. భారత సాయం..
Pakistan Crisis: పాకిస్తాన్ ను ఒకపక్క వరదలు వణికిస్తుండగా.. మరోపక్క ద్రవ్యోల్బణం కారణంగా ధరలు ఆకాశానికి చేరుకున్నాయి. అక్కడి ప్రజలకు ఉల్లిపాయలు కోయకుండానే క...
Pakistan Crisis: అప్పుల కోసం తిప్పలు.. కంపెనీలను అమ్మేస్తున్న పాక్.. చేసేది లేక చివరికి కొత్త చట్టం..
Pakistan Crisis: దాయాది దేశం పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. నేతలు మారుతున్న అక్కడి ప్రజల తలరాతలు మాత్రం మారట్లేదు. గత కొంత కాలంగా సంక్షోభంలో కూరుకుపోయిన ...
వాహనదారులకు ప్రధాని వరం: అక్కడ పెట్రోల్‌పై రూ.18.50, డీజిల్‌పై రూ.40.54 తగ్గింపు: కొత్త రేట్లు ఇలా
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో ఇంధన ధరలు భారీగా తగ్గాయి. ఇదివరకెప్పుడూ లేనంతగా వాటి రేట్లను తగ్గించింది అక్కడి ప్రభుత్వం. జాతిని ఉద్దేశించి చేసిన ప్ర...
Pakistan Crisis: పరిశ్రమలపై కొత్త సూపర్ టాక్స్ తెచ్చిన పాక్ ప్రధాని.. భారీగా క్రాష్ అయిన స్టాక్ మార్కెట్లు..
Pakistan Crisis: పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ క్షీణిస్తోంది. అక్కడి గత పాలకుల తప్పులు ప్రజలకు మోయలేని భారాలను కలిగిస్తున్నాయి. దీంతో దిక్కుతోచని స...
పెట్రోల్, డీజిల్ పెంపుదల ప్రతిపాదనలను తిరస్కరించిన పాకిస్తాన్ కొత్త ప్రధాని
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధానమంత్రిగా కొత్తగా బాధ్యతలను స్వీకరించిన షెహబాజ్ షరీఫ్.. పాలనపై తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేస్తోన్నారు. అస్తవ్యస్తంగా ...
వామ్మో.. ఇలా అయితే వెళ్లిపోతాం: పాకిస్తాన్‌కు ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ సంస్థల హెచ్చరిక!
పాకిస్తాన్ కొత్త సోషల్ మీడియా నిబంధనలపై అంతర్జాతీయ టెక్ దిగ్గజాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ బుధవారం చట్ట విరుద్ధ...
ఆ భారత బ్యాంకుల వరస్ట్ పర్ఫార్మెన్స్, బంగ్లాదేశ్ బ్యాంకులు అదుర్స్!
2020 క్యాలెండర్ ఏడాది సెప్టెంబర్ త్రైమాసికంలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, చైనా దేశాలకు చెందిన చిన్నతరహా బ్యాంకులు అత్యుత్తమ పనితీరును కనబరిచిన బ్యాంకిం...
భారత్ ఉల్లి ఎఫెక్ట్, బంగ్లాదేశ్‌లో భారీగా పెరిగిన ధరలు
భారత్ ఉల్లి ఎగుమతులను నిషేధించడంతో ఇతర దేశాలపై ప్రభావం పడింది. బంగ్లాదేశ్‌లో ఉల్లి ధరలు ఏకంగా 50 శాతం పెరిగాయి. భారత్ ఎక్కువగా ఉల్లిని బంగ్లాదేశ్‌...
పాకిస్తాన్ స్టాక్ మార్కెట్‌పై ఉగ్రదాడి: విచక్షణారహితంగా కాల్పులు, ఐదుగురి మృతి!
కరాచీ: పాకిస్తాన్‌లో స్టాక్ మార్కెట్ కార్యాలయంలో సోమవారం రోజు ఉగ్రదాడి జరిగింది. కరాచీలోని స్టాక్ ఎక్స్చేంజ్ మార్కెట్ బిల్డింగ్‌లో జరిగిన ఈ దాడ...
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X