For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎస్బీఐ శనివారం బెంచ్‌మార్క్ వడ్డీ రేట్లను పెంచింది.

దేశంలో అతిపెద్ద రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శనివారం నాడు తన బెంచ్మార్క్ రుణాల రేట్లు లేదా ఎంసిఎల్ఆర్ పై 0.2 శాతం పెంచడంతో గృహ, ఆటో మరియు ఇతర రుణాలు మరింత పెరిగే అవకాశం ఉంది.

|

దేశంలో అతిపెద్ద రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శనివారం నాడు తన బెంచ్మార్క్ రుణాల రేట్లు లేదా ఎంసిఎల్ఆర్ పై 0.2 శాతం పెంచడంతో గృహ, ఆటో మరియు ఇతర రుణాలు మరింత పెరిగే అవకాశం ఉంది.

ఎస్బీఐ శనివారం బెంచ్‌మార్క్ వడ్డీ రేట్లను పెంచింది.

కొత్త రేట్లు నేటి నుండి ప్రభావవంతంగా ఉంటాయి.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) మూడు సంవత్సరాల వరకు అన్ని వడ్డీలలో 20 బేసిస్ పాయింట్లు పెంచింది.

ప్రస్తుతం ఎస్బిఐ ఒక నెల టేనర్స్ 'మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (ఎంసిఎల్ఆర్) 8.1% వద్ద ఉంది ఇది ముందు ఉన్న 7.9% కంటే ఎక్కువ బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం.

ఒక సంవత్సర కాలపు ఎంసిఎల్ఆర్ 8.25 శాతం నుండి 8.45 శాతానికి పెరిగింది. రిటైల్ రుణాలలో ఎక్కువ భాగం ఒక సంవత్సర ఎంసిఎల్ఆర్ కి వ్యతిరేకంగా బెంచ్మార్క్ చేయబడింది.

మూడు సంవత్సరాల కాలపు ఎంసిఎల్ఆర్ 8.45 శాతం నుంచి 8.65 శాతానికి పెరిగింది.

రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా తన బెంచ్ మార్క్ లెండింగ్ రేట్ అనగా రిపో రేటును 25 బేసిస్ పాయింట్లు 6.5 శాతంగా ప్రకటించిన నెల తరువాత బ్యాంకులు రేట్లను పెంచ్చాయి.

ఆర్బీఐ చివరగా జూన్ 6 న రెపో రేటును 0.25 శాతం నుండి 6.25 శాతానికి పెంచింది. ఈ పెరుగుదల జనవరి 28, 2014 నుంచి మొదలైంది, ఇది 8 శాతానికి సమానంగా రేట్లు పెంచింది.

Read more about: sbi loans
English summary

ఎస్బీఐ శనివారం బెంచ్‌మార్క్ వడ్డీ రేట్లను పెంచింది. | SBI Hikes MCLR By 0.2 Per Cent: Home, Auto, Other Loans To Get Costlier

Home, auto and other loans would become costlier as the country’s largest lender SBI Saturday increased its benchmark lending rates or MCLR by 0.2 per cent, a development followed by other lenders.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X