For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇద్దరు NRI లు వేంకన్నకు సమర్పించిన ముడుపు ఎంతో తెలిస్తే షాక్?

తిరుమల సమీపంలో ఉన్న ప్రసిద్ధ వెంకటేశ్వర ఆలయ పుణ్యక్షేత్రానికి ఇద్దరు NRI లు రూ. 13.5 కోట్లు విరాళం ఇచ్చారు.

|

తిరుమల సమీపంలో ఉన్న ప్రసిద్ధ వెంకటేశ్వర ఆలయ పుణ్యక్షేత్రానికి ఇద్దరు NRI లు రూ. 13.5 కోట్లు విరాళం ఇచ్చారు.

ఇద్దరు NRI లు వేంకన్నకు సమర్పించిన ముడుపు ఎంతో తెలిస్తే షాక్?

నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చిన ఎన్.ఆర్.ఐ భక్తులు తమ ప్రతిజ్ఞను నెరవేర్చడం వంటి అంశంలో భారీ నగదు బహుమతులు విరాళంగా ఇచ్చారు.

వారిలో ఒకరు, ఐక రవి తన US ఖాతా నుండి వెంకటేశ్వరుడు ఇ-హుండీకు 10 కోట్ల రూపాయలు ఆన్లైన్ విరాళంగా ఇచ్చారు, మరొకరు శ్రీనివాస్ గుట్టికోండా వ్యక్తిగతంగా రూ. 3.5 కోట్ల విరాళం ఇచ్చారని, తిరుమల తిరుపతి దేవస్థానాలు పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (టిటిడి) టి రవి చెప్పారు.

టిటిడి ఛైర్మన్ పుత్తా సుధాకర్ యాదవ్, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీస్ మంత్రి ఎన్. అమరనారెడ్డి, ఇతర అధికారుల సమక్షంలో ఈ భారీ మొత్తం లో విరాళం సమర్పించబడ్డాయి.

వారు సమర్పించిన మొత్తం లో సాగ భాగంయాత్రికుల ఉచిత భోజనాలు, ఆసుపత్రి మరియు తిరుపతిలో అనాథ పిల్లల కోసం మరియు TTD పబ్లిక్ ప్రజా సంక్షేమ ట్రస్ట్లకు ఉపయోగించుకోవాలని గుట్టికొండ కోరారు.

Read more about: ttd nri
English summary

ఇద్దరు NRI లు వేంకన్నకు సమర్పించిన ముడుపు ఎంతో తెలిస్తే షాక్? | Two NRI Devotees Donate Rs 13.5 Crore To Lord Venkateswara

Two US-based entrepreneurs today donated Rs 13.5 crore to the famous hill shrine of Lord Venkateswara at nearby Tirumala.
Story first published: Monday, July 16, 2018, 15:40 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X