For Quick Alerts
For Daily Alerts
ఈరోజు లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్ చూడండి.
|
ఈ రోజు మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సరికి బీఎస్ఈ సెన్సెక్స్ 40 పాయింట్లు లాభపడి 35,483 వద్ద ముగియగా, మరో సూచీ నిఫ్టీ 19 పాయింట్లు పుంజుకుని 10,786 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలో భారతీ ఎయిర్టెల్(3.19%), సన్ ఫార్మా(1.29%), మారుతి(1.00%), డాక్టర్ రెడ్డీస్(0.90%), ఇండస్ ఇండ్ బ్యాంక్(0.76%) మొదలైనవి లాభాల్లో దూసుకెళ్లగా, మరో వైపు టాటా స్టీల్(1.79%), పవర్ గ్రిడ్(1.21%), కోల్ ఇండియా(0.72%), హీరో మోటోకార్ప్(0.61%), యెస్ బ్యాంక్(0.56%) అత్యధికంగా నష్టపోయాయి.
Comments
English summary
ఈరోజు లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్ చూడండి. | Today Stock Market Ends With Profits
Story first published: Monday, June 11, 2018, 16:32 [IST]