For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నరేంద్ర మోడీకి రూ.9 పైసలు చెక్ పంపిన తెలంగాణ వ్యక్తి ఎందుకో తెలుసా?

By Sabari
|

దేశంలో పెట్రోల్ ధరలు తగ్గాయి అంటూ అంత సంతోష పడ్డారు, కానీ ఎంత ధర తగ్గిందో తెలుసుకుంటే అందరు షాక్కు గురిఅయ్యారు.

నిరసనగా

నిరసనగా

తగ్గినా పెట్రోల్ ధరల నిరసనగా తెలంగాణ లో ఒక వ్యక్తి సాక్షాతూ మన దేశ ప్రధాని నరేంద్ర మోడీకి చెక్ పంపి సరి కొత్తగా తన నిరసన తెలిపాడు.

చందు గౌడ్

చందు గౌడ్

వివరాలోకి వెళితే తెలంగాణకి సంబంధించిన చందు గౌడ్ అనే అతను రాజన్న సిరిసిల్ల జిల్లాకి చెందిన వాడు. ఈయన తగ్గినా పెట్రోల్ ధరలు చూసి రూ.9 పైసలు చెక్ నరేంద్ర మోడీ గారికి పంపాడు.

ప్రజా వాణి కారిక్రమంలో

ప్రజా వాణి కారిక్రమంలో

చందు గౌడ్ ఈ చెక్ ను తన జిల్లా కలెక్టర్ అయిన కృష్ణ భాస్కర్ గారికి ప్రజా వాణి కారిక్రమంలో ఆయనికి ఈ చెక్ ని అందచేసి ఆ చెక్ ని ప్రధాని రిలీఫ్ ఫండ్ కి ఇవ్వాలి అని అడిగాడు.

ఒక నిర్ణయం

ఒక నిర్ణయం

దీని పట్టి అందరు ఆలోచించాలి పెట్రోల్ ధరల పై దేశ ప్రజలులో ఎంత వ్యతిరేకత ఉందో స్పష్టంగా తెలుస్తోంది.దీనికి కేంద్రం ఏదో ఒక నిర్ణయం తీసుకోని ప్రజలకు పెట్రోల్ ధరలు తగ్గేలాగా చూడాలి.

Read more about: modi petrol price
English summary

నరేంద్ర మోడీకి రూ.9 పైసలు చెక్ పంపిన తెలంగాణ వ్యక్తి ఎందుకో తెలుసా? | Man Sends PM Modi Cheque for 9 Paise to Protest Fuel Price Hike

At a petrol price protest, a man in Telangana testified to the Prime Minister Narendra Modi checking his new protest.
Story first published: Wednesday, June 6, 2018, 12:13 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X