For Quick Alerts
For Daily Alerts
ఐపిఎల్ ఫైనల్ మ్యాచ్ కోసం జియో వినియోగదారులకి ముకేశ్ అంబానీ బంపర్ ఆఫర్!
|
సంచలన టెలికామ్ దిగ్గజం రిలయెన్స్ జియో వినియోగదారులందరికీ గుడ్న్యూస్ తెలిపింది. కస్టమర్లందరికీ మరో 8 జీబీ డేటాను ఉచితంగా అందించనున్నట్లు ప్రకటించింది.
ఉచిత డేటా
ఈ ఉచిత డేటా కస్లమర్ల జియో అకౌంట్లోకి నేరుగా జమవుతుంది. ఎలాంటి రిక్వెస్ట్ పెట్టుకోవాల్సిన పనిలేదు.
ఐపీఎల్ సీజన్
ఐపీఎల్ సీజన్ ముగుస్తున్న సందర్భంగా జియో ఈ డేటాను 'క్రికెట్ సీజన్ డేటా ప్యాక్' కింద అందిస్తోంది. వినియోగదారులు 'మై జియో' యాప్లోకి వెళ్లి డేటా వచ్చింది లేనిది చూసుకోవచ్చు.
కస్టమర్లందరికీ 8 జీబీ
ఐపీఎల్ సీజన్ కావడంతో రిలయన్స్ జియో గతనెలలో తన కస్టమర్లందరికీ 8 జీబీ డేటాను ఉచితంగా ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఈ ఉచిత డేటాను రోజుకు 2 జీబీ డేటా చొప్పున 4 రోజుల కాలపరిమితితో వినియోగించుకునేందుకు వీలు కల్పించింది.
ఇప్పుడు
అయితే ఇప్పుడు కూడా అదేవిధంగా మరో 8 జీబీ డేటాను తన కస్టమర్లందరికీ జియో ఉచితంగా అందించనుంది.
Comments
English summary
ఐపిఎల్ ఫైనల్ మ్యాచ్ కోసం జియో వినియోగదారులకి ముకేశ్ అంబానీ బంపర్ ఆఫర్! | Jio Offering Free 8GB 4G Till May 29th Good News to Jio users
Story first published: Saturday, May 26, 2018, 15:42 [IST]