ఒడిదుడుకులకు లోనై చివరకు సరికొత్త రికార్డులు
ట్రేడింగ్ ముగిసేసరికి సెన్సెక్స్ 89 పాయింట్లు పెరిగి 34,592కు చేరగా.. నిఫ్టీ 30 పాయింట్లు బలపడి 10,681 వద్ద స్థిరపడింది. ప్రపంచ మార్కెట్ల సానుకూలతల కారణంగా ట్రేడింగ్ ప్రారంభంలోనే జోరందుకున్న మార్కె
సుప్రీం
కోర్టు
సీనియర్
జస్టిస్లు
నలుగురు
కోర్టు
నిర్వహణపట్ల
బాహాటంగా
అసంతృప్తిని
వ్యక్తం
చేయడంతో
మధ్యాహ్నం
సెషన్లో
కొద్దిగా
ప్రతికూలంగా
సాగిన
మార్కెట్లు
చివరికి
కోలుకున్నాయి.
ట్రేడింగ్
ముగిసేసరికి
సెన్సెక్స్
89
పాయింట్లు
పెరిగి
34,592కు
చేరగా..
నిఫ్టీ
30
పాయింట్లు
బలపడి
10,681
వద్ద
స్థిరపడింది.
ప్రపంచ
మార్కెట్ల
సానుకూలతల
కారణంగా
ట్రేడింగ్
ప్రారంభంలోనే
జోరందుకున్న
మార్కెట్లు
మధ్యలో
నష్టాలలోకి
ప్రవేశించినప్పటికీ
చివరికి
చరిత్రాత్మక
గరిష్టాలను
అందుకోవడం
విశేషం.
బీఎస్ఈ
సెన్సెక్స్లో
రంగాల
వారీగా
చూస్తే
చమురు
సహజ
వాయు
రంగం
అన్నిటి
కంటే
ఎక్కువగా
0.71శాతం
లాభపడింది.
ఇంకా
బ్యాంకింగ్(0.53%),
లోహం(0.52%),
క్యాపిటల్
గూడ్స్(0.49%)
లాభపడిన
వాటిలో
ఉన్నాయి.
మరో
వైపు
నష్టపోయిన
వాటిలో
స్థిరాస్తి(1.28%),
ఎఫ్ఎంసీజీ(0.44%),
పవర్(0.35%),
హెల్త్
కేర్(0.34%)
నష్టపోయిన
వాటిలో
ఉన్నాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలో లాభపడ్డ, నష్టపోయిన కంపెనీల షేర్ల వివరాలు ఇలా ఉన్నాయి. లాభపడ్డ వాటిలో ఐసీఐసీఐ బ్యాంక్ (+ 2.67%), మారుతీ (1.27%), ఒఎన్జిసి (+ 1.26%), రిలయన్స్ (1.02%),డాక్టర్ రెడ్డీస్(0.73%) ముందుండగా మరో వైపు భారతీ ఎయిర్టెల్ (1.04%%), ఐటిసి (-0.89%), పవర్గ్రిడ్ (-0.88%), బజాజ్ ఆటో(0.84%),విప్రో (-0.72%), సన్ ఫార్మా(0.71%) నష్టపోయిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి.