34,500 వద్ద సరికొత్త రికార్డు నమోదు చేసిన సెన్సెక్స్
ట్రేడింగ్ ముగిసే సరికి బీఎస్ఈ సెన్సెక్స్ 70.42 పాయింట్లు ఎగసి 34,503.49 వద్ద ముగియగా, మరో సూచీ నిఫ్టీ 19 పాయింట్లు పుంజుకుని 10,651.20 వద్ద స్థిరపడింది.
ట్రేడింగ్
మొదలైనప్పటి
నుంచి
ఒడుదుడుకులకు
లోనైన
సూచీలు
గురువారం
మార్కెట్లు
ముగిసే
సరికి
లాభాలతో
ముగిశాయి.
బీఎస్ఈ
సెన్సెక్స్
మరోసారి
సరికొత్త
రికార్డును
నమోదు
చేసింది.
ట్రేడింగ్
ముగిసే
సరికి
బీఎస్ఈ
సెన్సెక్స్
70.42
పాయింట్లు
ఎగసి
34,503.49
వద్ద
ముగియగా,
మరో
సూచీ
నిఫ్టీ
19
పాయింట్లు
పుంజుకుని
10,651.20
వద్ద
స్థిరపడింది.
బీఎస్ఈలో
రంగాల
వారీగా
చూస్తే
స్థిరాస్తి(2.00%),
ఐటీ(0.84%),
టెక్నాలజీ(0.73%),
ఎఫ్ఎంసీజీ(0.39%)
బాగా
లాభపడ్డాయి.
మరో
వైపు
చమురు,సహజ
వాయువు(0.29%),
కన్సూమర్
డ్యూరబుల్స్(0.26%),
మౌలిక
రంగం(0.19%),
మూలధన
వస్తువులు(0.16%)
నస్టపోయిన
వాటిలో
ఉన్నాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలో లాభపడ్డ, నష్టపోయిన కంపెనీల వివరాలు ఇలా ఉన్నాయి. సెన్సెక్స్ సూచీలో లాభపడిన వాటిలో ఇన్ఫోసిస్ (+ 2.28%), భారతీ ఎయిర్టెల్ (+ 1.66%), కోటాక్ బ్యాంక్ (+ 1.61%), హెచ్డిఎఫ్సి (+ 0.99%), ఆసియా పెయింట్స్ (+ 0.97%) ముందు ఉన్నాయి. మరో వైపు ఇండస్ఇండ్ బ్యాంక్ (-2.08%) , విప్రో (-1.53%), ఐసిఐసిఐ బ్యాంక్ (-0.82%), యాక్సిస్ బ్యాంక్ (-0.76%), హీరో మోటోకార్ప్ (-0.7%) నష్టపోయిన వాటిలో ముందున్నాయి.