For Quick Alerts
For Daily Alerts
ఎస్బీఐ నుంచి రూ.25 కోట్లు సేకరించిన లెండింగ్కార్ట్
దేశంలో అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ.25 కోట్లు క్యాష్ క్రెడిట్ కింద తీసుకున్నట్లు లెండింగ్ కార్ట్ ఫైనాన్స్ లిమిటెడ్ తెలిపింది.
|
దేశంలో
అతిపెద్ద
బ్యాంకు
స్టేట్
బ్యాంక్
ఆఫ్
ఇండియా
నుంచి
రూ.25
కోట్లు
క్యాష్
క్రెడిట్
కింద
తీసుకున్నట్లు
లెండింగ్
కార్ట్
ఫైనాన్స్
లిమిటెడ్
తెలిపింది.
కంపెనీ
లోన్
బుక్
పెంచుకునేందుకు
ఈ
సొమ్మును
ఉపయోగించనున్నట్లు
కంపెనీ
ప్రకటించింది.
కంపెనీ
ప్రస్తుతం
950
నగరాల్లో
విస్తరించేందుకు
ప్రణాళికలు
రచిస్తున్న
తరుణంలో
ఈ
ఫండింగ్
రావడం
శుభసూచకం.
చిన్న,
మధ్య
తరహా
సంస్థలకు
మరింతగా
రుణాలిచ్చేందుకు
కంపెనీ
ఈ
నిధులను
ఉపయోగిస్తుందని
ప్రకటించింది.
"ఆర్థిక
స్వావలంబన
పెంచేందుకు,
చిన్న,మధ్య
తరహా
పరిశ్రమలను
మరింతగా
వృద్ది
చెందించడం
ఎంత
ముఖ్యమో
మేము
గుర్తించాం"
అని
లెండింగ్
కార్ట్
టెక్నాలజీస్
సహ
వ్యవస్థాపకులు
హర్ష
వర్థన్
లునియా
ఒక
ప్రకటనలో
చెప్పారు.
వ్యవస్థాపకులకు మూలధనం సమకూర్చుకోవడంలో ఎదురయ్యే ఇబ్బందులను తీర్చేందుకు లెండింగ్ కార్ట్ను స్థాపించారు. నగదు ఇబ్బందుల కారణంగా వ్యాపారంలో ఇబ్బందులు పడే వ్యవస్థాపకుల కష్టాలను తీరుస్తూ వారు వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు లెండింగ్ కార్ట్ గ్రూప్ ముందుకు సాగుతోంది. డిపాజిటేతర ఎన్బీఎఫ్సీగా కొనసాగుతూ ఎస్ఎంఈలకు రుణ అవసరాలను తీర్చే దారిలో ఈ సంస్థ పయనిస్తోంది.
Comments
English summary
ఎస్బీఐ నుంచి రూ.25 కోట్లు సేకరించిన లెండింగ్కార్ట్ | lendingkart rises 25 crores from state bank of India
Story first published: Thursday, December 28, 2017, 10:00 [IST]