ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోకి రూ. 22,915 కోట్ల మూలధనం
ప్రభుత్వ
రంగ
బ్యాంకుల
మూలధన
కోసం
కేటాయించిన
నిధుల్లో
మొదటి
విడత
నిధులను
కేంద్ర
ప్రభుత్వం
విడుదల
చేసింది
ఈ
ఆర్థిక
సంవత్సరంలో
25వేల
కోట్ల
రూపాయల
కేటాయించిన
ప్రభుత్వం
రూ22,915
కోట్లను
విడుదల
చేస్తోంది.
ఈ
నిధులను
13
ప్రభుత్వ
రంగ
బ్యాంకులకు
ఈ
పంపిణీ
చేయనుంది.
బ్యాంకుల
సామర్థ్యం,
క్రెడిట్,
నిక్షేపాలు,
ఖర్చుల
తగ్గింపు
తదితర
కార్యకలాపాల
పనితీరుతో
ముడిపడి
మిగిలిన
మొత్తం
నిధుల
జారీ
ఉంటుందని
తెలిపింది.
ఇందులో
సింహ
భాగం
రూ.
7575
కోట్లు
దేశంలోనే
అతిపెద్ద
బ్యాంకు
అయిన
ఎస్బీఐకు
వెళ్లనున్నాయి.
కేంద్ర
బడ్జెట్
లో
ప్రకటించిన
'ఇంద్రధనుష్'
పథకం
కింద
ఈ
నిధులను
విడుదల
చేయనున్నట్టు
ఆర్థిక
మంత్రిత్వ
శాఖ
ఒక
ప్రకటనలో
పేర్కొంది.
ప్రస్తుత
సంవత్సరం
మూలధనం,
వార్షిక
వృద్ధి
రేటు,
గత
ఐదు
సంవత్సరాలుగా
క్రెడిట్
వృద్ధి
రేటు
ఆధారంగా
ఈ
కేటాయింపులు
చేసినట్టు
తెలిపింది.
ద్రవ్యత
మద్దతు
అందించడానికి
వీలుగా
75
శాతం
నిధులును
అందజేయనున్నట్టుస్పష్టం
చేసింది.
బ్యాంకులకు
అందజేసిన
మూలధనం
వివరాలు
ఈ
విధంగా
ఉన్నాయి
ఎస్
బీఐ
-
రూ.7,575
కోట్లు
ఇండియన్
ఓవర్సీస్
బ్యాంక్-
రూ
3,101
కోట్లు
పంజాబ్
నేషనల్
బ్యాంక్
-
రూ.
2,816
కోట్లు.
బ్యాంక్
ఆఫ్
ఇండియా
-రూ.
1,784
కోట్లు
సెంట్రల్
బ్యాంక్
ఆఫ్
ఇండియా
రూ
1,729
కోట్లు
సిండికేట్
బ్యాంక్
-
రూ.
1,034
కోట్లు
యూకో
బ్యాంక్-
రూ.
1033
కోట్లు
కెనరా
బ్యాంక్
-
రూ.
997
కోట్లు
యునైటెడ్
బ్యాంక్
ఆఫ్
ఇండియా-
రూ.
రూ.
810
కోట్లు
యూనియన్
బ్యాంక్
ఆఫ్
ఇండియా-
రూ.
821
కోట్లు
కార్పొరేషన్
బ్యాంక్-
రూ.
677
కోట్లు
దేనా
బ్యాంక్-
రూ.
594
కోట్లు
అలహాబాద్
బ్యాంక్-
రూ.
44
కోట్లు
ఈ ఆర్థిక సంవత్సరంలో 25వేల కోట్ల రూపాయలను బ్యాంకులకు మూలధనంగా అందించనున్నట్లు ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటించింది. దీనిపై స్పందించిన నిపుణులు ప్రభుత్వం కేటాయించిన దాని కన్నా బ్యాంకులకు మరింత మూలధనం అవసరపడుతుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఇవే అంతిమ నిధులు కావాలని, అదనపు నిల్వలు కావాల్సిన పరిస్థితుల్లో ప్రత్యామ్నాయాల ఏర్పాటుపై దృష్టి సారిస్తామని జైట్లీ హామి ఇచ్చిన సంగతి తెలిసిందే.
మొత్తానికి ఈ విడతలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోకి రూ. 22,915 కోట్ల మూలధనం వెళ్లనుంది.