హోం  » Topic

Investors News in Telugu

ZestMoney: కొత్తగా ఫండింగ్ కోసం జెస్ట్‌మనీ అడుగులు.. ఫౌండర్స్ కంపెనీని వీడిన వెంటనే..
ZestMoney: పిన్‌ టెక్ స్టార్టప్ 'జెస్ట్ మనీ' వ్యవస్థాపకులు ముగ్గురూ తమ కార్యనిర్వాహక పదవులకు రాజీనామా చేయడం తెలిసిందే. కొత్త మేనేజ్ మెంట్ టీమ్ కొలువుతీరు...

Mutual funds: మ్యూచువల్ ఫండ్స్ లోకి పెట్టుబడుల ప్రవాహం.. గతేడాది ఎంత మంది కొత్తగా చేరారో తెలుసా.?
Mutual funds: కరోనా అనంతరం ప్రజలు ఇన్వెస్ట్ మెంట్స్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు ఇప్పటికే పలు విశ్లేషణలు వచ్చాయి. ప్రస్తుతం వెలువడుతున్న గణాంకాలను చ...
Stock Market: మార్కెట్లోకి మరో స్కామ్.. 'డబ్బా ట్రేడింగ్' పేరిట సొంత సెటప్
Stock Market: ఈక్విటీ, ఫ్యూచర్స్ & ఆప్షన్స్, కమొడిటీస్, కరెన్సీ వంటి పలు రకాల అసెట్లను ఫైనాన్షియల్ మార్కెట్లలో ట్రేడ్ చేస్తుంటారు. రోజూ కోట్లాది రూపాయలు చేత...
ఇన్వెస్టర్లను రక్షించేందుకు రంగంలోకి దిగిన SEBI.. ఇక స్టాక్ బ్రోకర్ల ఆటలు సాగవ్..!
SEBI News: దేశీయ స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్ ఇన్వెస్టర్ల రక్షణ కోసం కొన్ని చర్యలను ప్రకటించింది. ఇందులో భాగంగా లిస్టెడ్ కంపెనీల బోర్డుల్లో వ్యక్తులు శాశ...
adani: అదానీ గ్రూపు 3 బిలియన్ డాలర్ల పెట్టుబడిని ఎలా సమీకరించిందంటే..
adani: హిండెన్ బర్గ్ నివేదిక వల్ల తీవ్ర నష్టాలు మూటగట్టుకున్న అదానీ గ్రూపు, నష్టనివారణ చర్యలకు దిగింది. పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని కలగజేసేందుకు నాన...
SEBI: కంపెనీలకు సెబీ కొత్త రూల్స్.. ఇన్వెస్టర్లకు ప్రయోజనం.. పెనాల్టీల మోత..
SEBI: స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన దేశీయ కంపెనీలకు సెబీ కొత్త రూల్స్ ప్రవేశపెడుతోంది. ఇందులో భాగంగా మార్కెట్ క్యాప్ ప్రకారం టాప్-250 కంపెనీలు త్వరలో దే...
Bonus Shares: ఇన్వెస్టర్లను పేదలుగా మార్చిన స్టాక్.. బోనస్ షేర్లను ఇస్తోంది.. కొన్నారా..?
Bonus Shares: ప్రతిసారి మనం మల్టీబ్యాగర్ రాబడులను అందించే షేర్ల గురించి వింటూనే ఉంటాం. అదే సమయంలో స్మాల్, పెన్నీ క్యాప్ స్టాక్స్ లాభాలతో పాటు భారీగా నష్టాలన...
'మా' అరెస్ట్ వార్త, జాక్‌మా అలీబాబా సంపద రూ.1.97 లక్షల కోట్లు ఆవిరి!
పేరు చివరలో 'మా' కలిగిన వ్యక్తి అరెస్టయ్యారనే వార్తలు చైనా ఇన్వెస్టర్లలో జాక్ మా గురించి కలకలం రేపాయి. దీంతో అలీబాబా సంపద భారీగా కరిగిపోయింది. అయితే ...
మూడు వారాల్లో రూ.15 లక్షల కోట్లు నష్టపోయిన ఇన్వెస్టర్లు
స్టాక్ మార్కెట్లు గతవారం భారీగా నష్టపోయాయి. అంతకుముందు ద్రవ్యోల్భణ భయాలు, గత రెండు వారాలుగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో నాలుగు వారాలుగా సూచీల...
భారీ నష్టం, ఇప్పటికీ 50% నష్టపోయిన పేటీఎం ఇన్వెస్టర్లు
ఫిన్‌టెక్ మేజర్ పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ నవంబర్ 18, 2021లో లిస్ట్ అయింది. పేటీఎం ఇష్యూ ధర రూ.2150 కాగా, ప్రస్తుతం రూ.1116కు పడిపోయింది. ఈ స్టాక్ ప్ర...
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X