హోం  » Topic

Funds News in Telugu

Hybrid Funds: ఆకర్షణీయంగా హైబ్రిడ్ ఫండ్స్.. విపరీతంగా ఇన్వెస్ట్‌మెంట్స్ ఇన్‌ఫ్లో.. ఇదీ కారణం
Mutual Funds: ఈమధ్య జనాలు పెట్టుబడుల పట్ల బాగా ఆకర్షితులవుతున్నారు. సాంప్రదాయ ఫిక్స్డ్‌ డిపాజిట్ల కంటే స్టాక్ మార్కెట్లు ఎక్కువ రిటర్న్స్‌ ఇస్తుండటంతో ...

UPI: ఆ ట్రేడింగ్‌లోకి కొత్తగా యూపీఐ పేమెంట్స్‌..
సెకండరీ మార్కెట్ ట్రేడింగ్‌ కోసం కొత్త చెల్లింపు వ్యవస్థను తీసుకొచ్చేందుకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ప్రయత్నిస్తోన్...
పెరిగిన సిప్స్, డిసెంబర్ నెలలో 14.20 లక్షలు
మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమెటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(SIP)లు పెరిగాయి. 2020 డిసెంబర్ నెలలో ఈ రిజిస్ట్రేషన్లు 14.20 లక్షలకు పైగా పెరిగాయి. సిప్స్ పెరుగు...
ఆ పరిహారం 'ఇతర అవసరాలకు', కాగ్ నివేదికపై ఆర్థిక శాఖ స్పందన
జీఎస్టీ కంపెన్షేషన్ సెస్ విషయంలో కేంద్రం తీరును కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్(CAG) తప్పుబట్టింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. జీఎస్టీ పరిహా...
2వరోజు కుప్పకూలిన మార్కెట్, ఏకంగా 500 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
ముంబై: కరోనా మహమ్మారి భయాల నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న అంతర్జాతీయ, దేశీయ మార్కెట్‌లకు నిన్న భారీ షాక్ తగిలింది. ఐరోపాలో కరోనా కేసులు పెరగడంత...
విదేశీ రుణ మార్కెట్ల వైపు టాటా సన్స్ చూపు- రెండేళ్ల వ్యవధిలోనే మరోసారి ?
ఈ ఆర్ధిక సంవత్సరంలో నిధుల కొరతతో సతమతం అవుతున్న టాటా సన్స్ తమ ఆస్తుల అమ్మకానికి సిద్ధం కాకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణ సాగుతోందని తేలిపోయ...
COVID 19: భయంవద్దు, వీటిలో ఇన్వెస్ట్ చేయండి.. IIT హైదరాబాద్
కరోనా మహమ్మారి నేపథ్యంలో మ్యూచువల్ ఫండ్స్ స్కీంలలో ఇన్వెస్ట్ చేసే వారు పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని ఐఐటీ హైదరాబాద్ స్టడీలో తేలింది. తాము పొదుపు ...
Covid 19: రాష్ట్రాలకు రూ.46,038 కోట్లు బదలీ, తెలుగు రాష్ట్రాలకు 'పన్ను' షాక్!
కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు రూ.46,038 కోట్ల నిధులను ట్రాన్సుఫర్ చేసింది. కరోనా మహమ్మారిపై పోరు కోసం ఏప్రిల్ నెలలో చెల్లించాల్సిన సెంట్రల్ ట...
తెలుగు రాష్ట్రాలకు ఊరట: ఏపీకి రూ.925 కోట్లు, తెలంగాణకు రూ.1,036 కోట్లు విడుదల
న్యూఢిల్లీ: రాష్ట్రాలకు చెల్లించాల్సిన జీఎస్టీ పరిహార నిధులు సోమవారం విడుదలయ్యాయి. రాష్ట్రాల రెవెన్యూ లోటు భర్తీకి రూ.35,298 కోట్ల మేర నిధులను మోడీ ప్...
జీఎస్టీ రూ.4,531కి పన్ను వాటా భారంతో తెలంగాణకు ఇబ్బంది
హైదరాబాద్: రాష్ట్రాల పన్నుల వాటా కింద రావాల్సిన నిధులను తెలంగాణకు వెంటనే విడుదల చేయాలని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు సీఎం కేసీఆర్ లే...
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X