For Quick Alerts
For Daily Alerts
సెన్సెక్స్ 32,000.. నిఫ్టీ 9900 దాటేశాయ్
లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్న దేశీ స్టాక్ మార్కెట్లు ఉన్నట్టుండి ఊపందుకున్న కొనుగోళ్లతో జోరందుకున్నాయి. సెన్సెక్స్ 32,000 పాయింట్ల మైలురాయిని అధిగమించగా.. నిఫ్టీ సాంకేతికంగా కీలకమైన 9,900 స్థాయిని దాట
|
*
124
పాయింట్లు
లాభపడిన
సెన్సెక్స్
లాభనష్టాల
మధ్య
ఊగిసలాడుతున్న
దేశీ
స్టాక్
మార్కెట్లు
ఉన్నట్టుండి
ఊపందుకున్న
కొనుగోళ్లతో
జోరందుకున్నాయి.
సెన్సెక్స్
32,000
పాయింట్ల
మైలురాయిని
అధిగమించగా..
నిఫ్టీ
సాంకేతికంగా
కీలకమైన
9,900
స్థాయిని
దాటేసింది.
ప్రస్తుతం
సెన్సెక్స్
122
పాయింట్లు
పెరిగి
32,027కు
చేరింది.
నిఫ్టీ
సైతం
31
పాయింట్లు
పుంజుకుని
9,905
వద్ద
కదులుతోంది.
ఐటీ రంగం సానుకూలం
ఎన్ఎస్ఈలో ప్రధానంగా ఐటీ రంగం 2 శాతం జంప్ చేయడంతో మార్కెట్లకు బలమొచ్చింది. దీనికి హెవీవెయిట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ జతకలిసింది. అయితే ఫార్మా, మెటల్, రియల్టీ రంగాలు 0.7-0.4 శాతం మధ్య నీరసించి మార్కెట్లను వెనక్కిలాగుతున్నాయి.
సెన్సెక్స్ కంపెనీలు
బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలో విప్రో(6.47%), రిలయన్స్(3.76%), కోల్ ఇండియా(2.66%), టీసీఎస్(1.87%), కొటక్ బ్యాంక్(1.86%)లాభాల్లో నిలవగా; మరో వైపు భారతీ ఎయిర్టెల్(2.05%), లుపిన్(1.99%), పవర్ గ్రిడ్(1.85%), హీరో మోటోకార్ప్(1.34%), సిప్లా(0.96%) నష్టపోయిన వాటిలో ముందు ఉన్నాయి.
Comments
English summary
సెన్సెక్స్ 32,000.. నిఫ్టీ 9900 దాటేశాయ్ | sensex gained 124 points crossed 32000
Story first published: Friday, July 21, 2017, 17:04 [IST]