For Quick Alerts
For Daily Alerts
180 పాయింట్ల నష్టంలో సెన్సెక్స్
ఎన్ఎస్ఈ నిప్టీ మంగళవారం వరుసగా ఐదో సెషన్ నష్టపోయి నెల కనిస్టాన్ని తాకింది. బ్యాంకులను ఎన్పీఏల బారి నుంచి రక్షించేందుకు చేసే కేటాయింపులు అధికంగా ఉండాలన్న కేంద్ర బ్యాంకు సూచనతో మార్కెట్లు
|
ఎన్ఎస్ఈ నిప్టీ మంగళవారం వరుసగా ఐదో సెషన్ నష్టపోయి నెల కనిస్టాన్ని తాకింది. బ్యాంకులను ఎన్పీఏల బారి నుంచి రక్షించేందుకు చేసే కేటాయింపులు అధికంగా ఉండాలన్న కేంద్ర బ్యాంకు సూచనతో మార్కెట్లు డీలా పడ్డాయి. దీంతో దేశీయ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 180 పాయింట్లు నష్టపోయి 30,958 వద్ద ముగియగా; ఎన్ఎస్ఈ నిఫ్టీ 63.55 పాయింట్లు నష్టపోయి 9511.40 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్లో లాభపడిన వాటిలో భారతి ఎయిర్టెల్(1.61%), ఓఎన్జీసీ(1.23%), హీరో మోటోకార్ప్(0.97%), టాటా స్టీల్(0.6%), అదానీ పోర్ట్స్(0.56%); స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(3.27%), యాక్సిస్ బ్యాంకు(2.34%), ఇన్ఫోసిస్(1.8%), ఏసియన్ పెయింట్స్(1.73%), బజాజ్ ఆటో(1.61%) నష్టపోయిన వాటిలో ఉన్నాయి.
Comments
English summary
180 పాయింట్ల నష్టంలో సెన్సెక్స్ | sensex ended with 180 points loss
Story first published: Tuesday, June 27, 2017, 16:35 [IST]